జిల్లాలో వంద శాతం ఓటింగ్ లక్ష్యంతో ముందుకెళ్లాలని జిల్లా అదనపు ఎన్నికల అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. సాధారణ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా శుక్రవారం ఐడీవోసీలో ఏర్పాటు చేసిన
ఎన్నికల విధుల్లో పాల్గొనే వివిధ శాఖల సిబ్బంది తమ ఓటుహక్కును వినియో గించుకునేందుకు ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కొన్ని సమయాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సైతం అభ్యర్థి గె�
శాసనసభ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్న దృష్ట్యా తాము ఓటు వేయాల్సిన పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ‘ఓటరు సహాయమిత్ర’ను వినియోగించుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉన్న ఈ యాప్తోపాటు ఓ�
ఓటు.. వజ్రాయుధం లాంటిది. మెరుగైన సమాజం కోసం సమర్థులైన నాయకులను ఎన్నుకోవడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అందుకే ఓటర్ల జాబితాలో మీ పేరుందో.. లేదో పరిశీలించుకోండి. అందుకు ఎన్నో మార్గాలున్నాయి. వాటి ద్వారా తెలు�
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార యంత్రాంగం పోలింగ్ కేంద్రాల కూర్పుతోపాటు ఒకే కేంద్రంలో కుటుంబ సభ్యులు ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఓటరు నవీకరణ తుది దశకు చేరింది. ఈ నెల 21న ముసాయిద�
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల కమిషన్ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఈవీఎం, వీవీ ప్యాట్ల ద్వారా ఓటు ఎలా వేయాలి అనే విషయంపై అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చే
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. కేశంపేటలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించి భద్రత కోసం తీసుకోవ