2023 డిసెంబర్ 3నాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన కాసేపటికే రేవంత్రెడ్డి ఒక ప్రకటన చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు తోడు, ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యబద్ధమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాటకు కట�
Vijay | దేశవ్యాప్తంగా ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలపై ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు ప్రధాన శక్తుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ముఖ్యంగా ఎం.కే. స్టాలిన్ నేతృత్వంలోని డ�
కేసీఆర్ హయాంలో గ్రామీణ, పట్టణ పేదలకు రూ.5 భోజనాన్ని వడ్డించామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా రూ.5 భోజన కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించగా..
Deva Katta | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ప్రభావం చూపలేకపోయిన నేపథ్యంలో, ఆయన తదుపరి ప్రాజెక్టులపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో, పవన్ కళ్యాణ్
PM Modi: రాజకీయాల్లో ఫుల్స్టాప్ ఉండదని ప్రధాని మోదీ అన్నారు. 59 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్ అవుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఓ ఓపెన్ యూనివర్సిటీ లాంటిదని తన సందేశంలో పేర్కొన్నారు.
Shivaji | తెలుగు సినీ నటుడు శివాజీ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాలపై చురుకుగా స్పందించిన ఆయన, ప్రస్తుతం మాత్రం సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని నిర్ణయించ�
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తనను టీవీకే అధ్యక్షుడు విజయ్ రాజకీయాలతో ముడి పెట్టి మాట్లాడటంపై సినీ నటి త్రిష సోమవారం స్పందించారు. అగౌరవాన్ని ఎప్పటికీ సహించనని తన న్యాయవాది ద్వారా చేస
జాతిపిత అనే పదం ఎప్పుడూ అందరి అంగీకారంతో ఏర్పడిన పదం కాదు. రాజకీయ తత్వశాస్త్రంలో ఇది ప్రభుత్వమిచ్చే బిరుదు కాదు, చట్టపరమైన పదవీ కాదు. ఒక రాజకీయ వ్యవస్థ పుట్టుకలో ఎవరి పాత్ర లేకుండా ఆ వ్యవస్థను ఊహించలేమో, �
కేసీఆర్ భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణపై విద్వేషపు తూటాలను పేలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాదేమోనని అంతా విభ్రమలో ఉన్నప్పుడు.. అందరినీ తట్టిలేపి.. అందరి గొంతును తనగొంతుగా చేసుకొని.. అందరి చే
సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానం ముగ్గురు సిట్టింగ్లకు మొండి చెయ్యి చూపించింది.బీఆర్ఎస్ మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం కక్షసాధింపు చర్యలకు, నీచ రాజకీయాలకు పరాకాష్ట అని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్రావు నిప్పులు చెరిగారు.