PM Modi: రాజకీయాల్లో ఫుల్స్టాప్ ఉండదని ప్రధాని మోదీ అన్నారు. 59 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్ అవుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఓ ఓపెన్ యూనివర్సిటీ లాంటిదని తన సందేశంలో పేర్కొన్నారు.
Shivaji | తెలుగు సినీ నటుడు శివాజీ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాలపై చురుకుగా స్పందించిన ఆయన, ప్రస్తుతం మాత్రం సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని నిర్ణయించ�
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తనను టీవీకే అధ్యక్షుడు విజయ్ రాజకీయాలతో ముడి పెట్టి మాట్లాడటంపై సినీ నటి త్రిష సోమవారం స్పందించారు. అగౌరవాన్ని ఎప్పటికీ సహించనని తన న్యాయవాది ద్వారా చేస
జాతిపిత అనే పదం ఎప్పుడూ అందరి అంగీకారంతో ఏర్పడిన పదం కాదు. రాజకీయ తత్వశాస్త్రంలో ఇది ప్రభుత్వమిచ్చే బిరుదు కాదు, చట్టపరమైన పదవీ కాదు. ఒక రాజకీయ వ్యవస్థ పుట్టుకలో ఎవరి పాత్ర లేకుండా ఆ వ్యవస్థను ఊహించలేమో, �
కేసీఆర్ భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణపై విద్వేషపు తూటాలను పేలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాదేమోనని అంతా విభ్రమలో ఉన్నప్పుడు.. అందరినీ తట్టిలేపి.. అందరి గొంతును తనగొంతుగా చేసుకొని.. అందరి చే
సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానం ముగ్గురు సిట్టింగ్లకు మొండి చెయ్యి చూపించింది.బీఆర్ఎస్ మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం కక్షసాధింపు చర్యలకు, నీచ రాజకీయాలకు పరాకాష్ట అని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్రావు నిప్పులు చెరిగారు.
తెలంగాణ ఉద్యమ సారథిగా, రాష్ట్ర సాధకుడుగా, రెండు విడతల ముఖ్యమంత్రిగా రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించిన కేసీఆర్ను కేసులు, నోటీసుల పేరిట వేధింపులకు, కక్ష సాధింపులకు గురిచేయడం సరికాదు.
రాజకీయ రంగంలో తనను కింగ్ మేకర్గా ముద్ర వేయడం ఇష్టం లేదని, నేరుగా ఎన్నికల్లో గెలిచి కింగ్నే అవుతానని తమిళగ వెట్రీ కజగం (టీవీకే) చీఫ్ విజయ్ ధీమా వ్యక్తం చేశారు ‘నేను ఎన్నికల్లో విజయం సాధిస్తా. అలాంటప్ప
Vasundhara Raje : మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే పురుషులకంటే మూడు రెట్లు ఎక్కువ కష్టపడాలని సూచించారు రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజే. జైపూర్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ సిట్ల ముసుగులో శిఖండి రాజకీయాలు చేస్తున్నదని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని ఓర్వలేకే తమ పార్టీ నేతలపై తప్పుడు క