మొదటి విడుత పంచాయతీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు చీలకుండా 17 కులసంఘాల ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ వేలంపాట నిర్వహించగా, ఓ అభ్యర్థి రూ.28.60 లక్షలకు పాడి ద్విముఖపోరులో న
పోటాపోటీగా తాయిలాలిచ్చే రాజకీయాలు సరికాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు హెచ్చరించారు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో ఆయన రాసిన వ్యాసంలో ఈ హెచ్చరిక చేశారు. ఉచిత పథకాల సంస్కృతి ఎన్నికల్లో గెలిపించవ
అవినీతి రహిత సమాజం కోసం యువత రాజకీయాల్లోకి రావాలని రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ర్టీయ లోక్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక చైత�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రాహ్మణులు అన్ని పార్టీల తరఫున తమకు అనుకూలమైన స్థానాల్లో పోటీచేయాలని, బ్రాహ్మణసంఘాలు ఎన్ని ఉన్నా తమ వారిని గెలిపించుకోవడంలో ఐకమత్యాన్ని చాటాలని మాజీ మంత్రి సముద్రాల వేణుగో�
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్యాదవ్ కూతురు రోహిణి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. కుటుంబ సంబంధాలతోనూ దూరం జరుగుతున్నట్టు స్పష్టం చేశారు.
Rohini Acharya | బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఆ పార్టీకి, కుటుంబానికి షాక్ ఇచ్చారు. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే �
ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని, సమస్యలు పట్టించుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ �
Gone Prakash | ఓ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సీనియర్ నేత గోనె ప్రకాశ్ సంచలన ఆరోపణలు చేశారు. కొబ్బరికాయలు కొట్టే రూ. 10 లక్షల కాంట్రాక్టులో కూడా 2 శాతం కమీషన్ అడుగుతున్నాడు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో వర్గపోరుతో సతమతమవుతున్న ఆ పార్టీకి కాంగ్రెస్ జిల్లా కమిటీ(డీసీసీ) అధ్యక్ష పదవుల ఎంపిక కొత్త
బంధుత్వం వేరు..రాజకీయం వేరే అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ విషయంలో వస్తున్న అనుమానాలు, అపోహలకు శుక్రవారం తలసాని క్లారిటీ ఇచ్చా�
Maithili Thakur | తాను రాజకీయాలు చేయడం కోసం రాజకీయాల్లోకి రావడంలేదని, నా ప్రాంతానికి సేవ చేయడం కోసం వస్తున్నానని ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్ అన్నారు. తాజా ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆమె మాట్లాడారు.
Asia Cup | ఆసియా కప్ ఫైనల్లో భారత్ చేతిలో పాకిస్తాన్ దారుణంగా ఓటమిపాలైంది. ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిపాలైంది. దాంతో పాకిస్తాన్ క్రికెటర్లతో పాటు పీసీబీ చైర్మన్కు ఇబ్బందికరంగా మారింది. పీసీబీ చ
స్థానిక సంస్థలకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఖమ్మం, భద్రాద్రి జిల్లా పరిషత్ల చైర్మన్ పదవులకు రిజరేషన్లు కేటాయించడంతో పార్టీలు రంగంలోక�