మతం పేరుతో యువతను రెచ్చగొట్టే వారిపట్ల అప్రమత్తంగా ఉంటూ హైదరాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు.
ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టాలీవుడ్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఖండించారు. ఎన్నికల్లో పోటీచేయాలని తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.
కొన్ని దశాబ్దాలు గడిచేసరికి ఆ దేశకాల పరిస్థితులు మౌలికంగా మారలేదు గాని, ఆ విప్లవ శక్తుల సైద్ధాంతిక బలిమి, భౌతికశక్తి వివిధ కారణాల వల్ల బలహీనపడసాగాయి. ఆ విధంగా నిస్సారమవుతుండిన పాదు అనేక మందిని వలెనే గద్�
గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాజకీయాలను చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. క్యాబినెట్ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్రం చట్టసభలకు ఉన్న అధిక
భారతీయ జనతా పార్టీలో ఆధిపత్య పోరు మరింత తీవ్రమైంది. రోజురోజుకూ ప్రాధాన్యం కోల్పోతున్న బీజేపీకి కంటోన్మెంట్లోనూ సంకట పరిస్థితి ఏర్పడింది. కంటోన్మెంట్ బీజేపీ నేతలు గ్రూపులుగా విడిపోయిన వేళ.. కాషాయ దళం�
దేశంలో కుల, మతాల పేరిట జరుగుతున్న విభజన రాజకీయాలను విద్యార్థులు ప్రతిఘటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. మేడ్చల్-మలాజిగిరి జిల్లా బోడుప్పల్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర
తాను రాజకీయాల్లో (Politics) చేరడం లేదని, చరమాంకం వరకు నటుడిగానే (Actor) కొనసాగుతానని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ (Manoj Bajpayee) అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. 200 శాతం ఆ పని చేయబోనని స్పష్టం చేశార�
రాజదండంతో రాజకీయం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగ ప్రకారం దేశం లౌకిక రాజ్యాంగంగా కొనసాగుతున్న తరుణ�
స్మార్ట్ఫోన్ పోయినా.. చోరీకి గురైనా ఆ బాధ వర్ణణాతీతం. పోగొట్టుకున్న వారంతా మొబైల్ కోసం కాకుండా అందులోని డేటా కోసం తపన పడుతున్నారు. ఈ రోజుల్లో విద్య, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, బ్యాంకింగ్, రాజకీయం వంటి �
ఓట్ల కోసం రాజకీయం చేసే మాయావతికి అంబేద్కర్ విగ్రహంపై మాట్లాడే నైతిక హక్కులేదని రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి మండిపడ్డారు. యూపీలోనే దిక్కూ దివానం లేకుండా పోయిన బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలంగాణకు వచ్చ�
కుటుంబ, వారసత్వ రాజకీయాలకు కొత్త వ్యాఖ్యానం చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా ఇప్పుడు రేవ్డి కల్చర్కు (ఉచిత ప్రయోజనాలు) కొత్త నిర్వచనాన్ని ప్రవచించారు. వస్తు రూపేణా ప్రజలకు ఉచితంగా ఇచ్చేవేవీ రేవడి కాదన్నా