స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రాహ్మణులు అన్ని పార్టీల తరఫున తమకు అనుకూలమైన స్థానాల్లో పోటీచేయాలని, బ్రాహ్మణసంఘాలు ఎన్ని ఉన్నా తమ వారిని గెలిపించుకోవడంలో ఐకమత్యాన్ని చాటాలని మాజీ మంత్రి సముద్రాల వేణుగో�
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్యాదవ్ కూతురు రోహిణి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. కుటుంబ సంబంధాలతోనూ దూరం జరుగుతున్నట్టు స్పష్టం చేశారు.
Rohini Acharya | బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఆ పార్టీకి, కుటుంబానికి షాక్ ఇచ్చారు. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే �
ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని, సమస్యలు పట్టించుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ �
Gone Prakash | ఓ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సీనియర్ నేత గోనె ప్రకాశ్ సంచలన ఆరోపణలు చేశారు. కొబ్బరికాయలు కొట్టే రూ. 10 లక్షల కాంట్రాక్టులో కూడా 2 శాతం కమీషన్ అడుగుతున్నాడు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో వర్గపోరుతో సతమతమవుతున్న ఆ పార్టీకి కాంగ్రెస్ జిల్లా కమిటీ(డీసీసీ) అధ్యక్ష పదవుల ఎంపిక కొత్త
బంధుత్వం వేరు..రాజకీయం వేరే అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ విషయంలో వస్తున్న అనుమానాలు, అపోహలకు శుక్రవారం తలసాని క్లారిటీ ఇచ్చా�
Maithili Thakur | తాను రాజకీయాలు చేయడం కోసం రాజకీయాల్లోకి రావడంలేదని, నా ప్రాంతానికి సేవ చేయడం కోసం వస్తున్నానని ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్ అన్నారు. తాజా ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆమె మాట్లాడారు.
Asia Cup | ఆసియా కప్ ఫైనల్లో భారత్ చేతిలో పాకిస్తాన్ దారుణంగా ఓటమిపాలైంది. ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిపాలైంది. దాంతో పాకిస్తాన్ క్రికెటర్లతో పాటు పీసీబీ చైర్మన్కు ఇబ్బందికరంగా మారింది. పీసీబీ చ
స్థానిక సంస్థలకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఖమ్మం, భద్రాద్రి జిల్లా పరిషత్ల చైర్మన్ పదవులకు రిజరేషన్లు కేటాయించడంతో పార్టీలు రంగంలోక�
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లుచ్చా.. లఫంగి రాజకీయాలు బంద్ చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ధ్వజమెత్తారు. బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. రాజకీయ వ్యభిచారం చేయాలని విమర�
స్వార్థం కోసం తల్లి లాంటి పార్టీని వదిలి అధికార పార్టీకి వెళ్లిన ఓ మాజీ కౌన్సిలర్ను ఆ పార్టీ నాయకులే రెచ్చగొట్టి దూషించేలా చేసి చివరకు కేసు పెట్టి జైలుకు పంపిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో తీవ్ర సంచలనంగా
జపాన్లోని పాత్ టు రీబర్త్ రాజకీయ పార్టీ సారథ్య బాధ్యతలను కృత్రిమ మేధ (ఏఐ) చేపట్టబోతున్నది. మాజీ మేయర్ షింజి ఇషిమరు ఈ ఏడాది జనవరిలోనే ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాదిలో జరిగిన ఎగువ సభ ఎన్నికల్లో ఈ పార్