తెలంగాణ ఉద్యమ సారథిగా, రాష్ట్ర సాధకుడుగా, రెండు విడతల ముఖ్యమంత్రిగా రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించిన కేసీఆర్ను కేసులు, నోటీసుల పేరిట వేధింపులకు, కక్ష సాధింపులకు గురిచేయడం సరికాదు.
రాజకీయ రంగంలో తనను కింగ్ మేకర్గా ముద్ర వేయడం ఇష్టం లేదని, నేరుగా ఎన్నికల్లో గెలిచి కింగ్నే అవుతానని తమిళగ వెట్రీ కజగం (టీవీకే) చీఫ్ విజయ్ ధీమా వ్యక్తం చేశారు ‘నేను ఎన్నికల్లో విజయం సాధిస్తా. అలాంటప్ప
Vasundhara Raje : మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే పురుషులకంటే మూడు రెట్లు ఎక్కువ కష్టపడాలని సూచించారు రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజే. జైపూర్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ సిట్ల ముసుగులో శిఖండి రాజకీయాలు చేస్తున్నదని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని ఓర్వలేకే తమ పార్టీ నేతలపై తప్పుడు క
కేంద్రానికి, రాష్ర్టాలకు మధ్య అనుసంధానకర్తగా గవర్నర్ పదవిని రాజ్యాంగ నిర్మాతలు రూపొందించారు. సమాఖ్య వ్యవస్థలో పొరపొచ్చాలు రాకుండా, అరాచకత్వం వ్యాపించకుండా చూసేందుకు దానిని రాజ్యాంగ పదవిగా తీర్చిదిద
రాజకీయాలు కేవలం అధికార పోరాటం మాత్రమే కాదు. అవి చరిత్ర, జ్ఞాపకం, నైతిక హక్కుల మీద జరిగే నిరంతర సంగ్రామం కూడా. Politics is a battle over who controls the past, because whoever controls the past controls the future అని జార్జి ఆర్వేల్ అన్నట్టు చరిత్రను నిర్మించిన నాయకుల ద
Keerthy Suresh | కీర్తి సురేష్ పేరు వినగానే దక్షిణాది ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ఆమె నటన, ఎంపిక చేసుకునే కథలు. మలయాళీ అయినప్పటికీ, కథానాయికగా ఆమె సినీ ప్రయాణం మాత్రం తెలుగు చిత్రసీమలోనే ప్రారంభమైంది. రామ్ ప�
ఎన్నికలు రాగానే దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం బీజేపీకి పరిపాటే అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా�
ఆరు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన శివసేనను చీల్చిన సంతోషం బీజేపీకి ఎంతోకాలం నిలువలేదు. 20 ఏండ్ల క్రితం విడిపోయిన థాకరే సోదరులు తిరిగి ఏకమయ్యారు. మరాఠా అస్తిత్వ నినాదం మళ్లీ తెరపైకి వచ్�
Ramagundam Tree | అదిగో.. ఇదే ఆ చెట్టు.. అంటూ అందరి నోటా మార్మోగుతోంది.. మొత్తంగా రామగుండంలో హాట్ టాపిక్ గా మారింది. ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాల్లో చౌరస్తా మీదుగా వెళ్లే ప్రయాణీకులు సైతం ఈ చెట్టు వైపు...కాసేపు త�
బెళగావిలోని ప్రజా పనుల శాఖ మంత్రి సతీశ్ నివాసంలో గురువారం రాత్రి సీనియర్ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు కొందరు పాల్గొన్న విందు సమావేశానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరు కావడంతో రాష్ట్రంలో నాయ�
గ్రామపంచాయతీ ఎన్నికలతో పల్లెల్లో రాజకీయం రసవత్తరంగా కొనసాగుతున్నది. మొదటి విడత ఎన్నికలు ఇప్పటికే ముగిసినందున రెండు, మూడో విడుతలో జరిగే ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు అభ్యర్థులు కదనరంగంలో దూసుకు