ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎంత సహజమో.. విభిన్న రాజకీయ సిద్ధాంతాలు కలిగిన పార్టీలు ఉండటమూ అంతే సహజం. దేశాన్ని పాలించడానికి రాజకీయ పార్టీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండటం ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున�
రాజకీయ నాయకుల తయారీ ఫ్యాక్టరీగా బీఆర్ఎస్ పార్టీ విరాజిల్లుతున్నది. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీలో ఆది నుంచి కొత్త నాయకత్వం పుట్టుకొస్తూనే ఉన్నది. ఉద్యమ సమయంలో సమైక్య పా
రాష్ట్రంలో ఈ ఏడాది ఎంపీలు, ఎమ్మెల్యేలపై 143 కేసులు నమోదైనట్టు హైకోర్టు రిజిస్ట్రీ వెల్లడించింది. గతంలో 258 కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిలో 235 కేసుల నిందితులకు సమన్లు జారీ చేశామని వివరించింది.
హలో! ఎవరైనా ఉన్నారా? రండి.. వచ్చి కాంగ్రెస్లో చేరండి.. మంచి తరుణం మించితే దొరకదు అంటూ కాంగ్రెస్ చేరికల కమిటీ చేసిన ప్రకటన మూన్నాళ్ల ముచ్చటే అయింది. టీపీసీసీ చేరికల కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటుచేసింది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి బీజేపీ ‘వాషింగ్ మెషీన్'లా మారిందని, ఆ పార్టీలో చేరగానే అవినీతి మరకలు, కేసులు తుడిచిపెట్టుకు పోతాయని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు వ్యక్తం చేస్తున్న సమయంలో జాతీయ పత�
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉచితాల ప్రచారం జోరందుకున్నది. నాయకుల్లో అధికార దాహం ఎక్కువైపోయింది. గంటల్లోనే పార్టీలు మారిపోవడం, క్షణాల్లోనే నాలుకలు మడతపెట్టి నిన్నటి వరకు తానున్న పార్టీని తిట్టడం షరా మ
KCR | తెలంగాణలో రోజురోజుకూ కాంగ్రెస్ పాలన దిగజారిపోతోంది.. వంద రోజులు పూర్తికాక ముందే వ్యతిరేకత వస్తోంది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో సమావేశమైన సందర�
Minister Thummala | ప్రజాప్రతినిధులు(Political leaders) నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలు తెలసుకొని వాటిని పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అన్నారు.
Farmers Protest | హర్యాణా సరిహద్దులో జరుగుతున్న రైతుల ఉద్యమాన్ని రాజకీయాలకు వాడుకుని లబ్ది పొందుతున్నారని, రైతునేతలు కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు. దాంతో రాజకీయ నాయకులకు వాళ్ళ రూల్స్ మింగుడు పడటక, బతుకు జీవుడా అ�
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 2,800 మందికిపైగా రాజకీయ నేతలు, భారత్ నుంచి 60 మంది ప్రముఖులు ప్రపంచ ఆర్థిక వేదిక 54వ వార్షిక సదస్సులో పాల్గొంటున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ఈ సదస�
మరాఠా కోటా ప్రకటించే వరకు తమ గ్రామంలోకి అడుగుపెట్టరాదని రాజకీయ నేతలపై మహారాష్ట్రలోని అకోలా జిల్లా చరణ్గావ్ గ్రామస్థులు నిషేధం విధించారు. తమకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తు
KTR | శతాబ్దానికి ఒకడు వస్తడు కేసీఆర్ లాంటి నాయకుడు.. అలాంటి నాయకుడిని పొరపాటున కూడా వదులుకోవద్దు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్, ప్రజలు మంచిగానే ఉ�
BRS |బీఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి, వేర్వేరు పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, సామాజిక సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, మ