ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 2,800 మందికిపైగా రాజకీయ నేతలు, భారత్ నుంచి 60 మంది ప్రముఖులు ప్రపంచ ఆర్థిక వేదిక 54వ వార్షిక సదస్సులో పాల్గొంటున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ఈ సదస�
మరాఠా కోటా ప్రకటించే వరకు తమ గ్రామంలోకి అడుగుపెట్టరాదని రాజకీయ నేతలపై మహారాష్ట్రలోని అకోలా జిల్లా చరణ్గావ్ గ్రామస్థులు నిషేధం విధించారు. తమకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తు
KTR | శతాబ్దానికి ఒకడు వస్తడు కేసీఆర్ లాంటి నాయకుడు.. అలాంటి నాయకుడిని పొరపాటున కూడా వదులుకోవద్దు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్, ప్రజలు మంచిగానే ఉ�
BRS |బీఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి, వేర్వేరు పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, సామాజిక సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, మ
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటింది. నేటికీ పేదరికం పరిష్కారం కాలేదు. దేశంలో దాదాపు 30 కోట్ల మంది కఠిన దారిద్య్రంలో ఉన్నారు. నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తున్నవారు కూడా పేదరికాన్ని అను�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇటు రాజకీయ నేతలు, అటు హక్కుల సంఘం నేతలను అనేక రకాలుగా వేధిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం విద్యార్థులను సైతం టార్గెట్ చేసుకొని వారు వాస్తవ �
Minister KTR | అవును... రాజకీయ నాయకులు కూడా మనుషులే అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన పదవికి రాజీనామాను ప్రకటించారంటూ న్యూయార్క్ టైమ్స్ ట్విట్ట
ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే.. దాన్ని సాధించేవరకు విశ్రమించని మనస్తత్వం సీఎం కేసీఆర్ సొంతం. తెలంగాణ ఉద్యమమైనా.. నీటిపారుదల ప్రాజెక్టులైనా.. పథకాలైనా.. తాను అనుకున్నాడంటే పట్టుబట్టి సాధించడం కేసీఆర్
ఓయూ.. ఉస్మానియా విశ్వవిద్యాల యం ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో అక్షరాల జల్లు కురిపించింది. ఆంధ్రా పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణ తల్లిని విముక్తిని చేయడంలో ముఖ్య భూమిక పోషించింది.
Effective Political Leaders | రాజకీయ ముఖచిత్రాన్ని, దేశ భవిష్యత్తును తిరగరాయగల దమ్మూ ధైర్యం ప్రసాదించాయి. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన, చేస్తున్న అలాంటి మార్పు కెరటాల గెలుపు కథనాలు..