ఐదేండ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. వైద్యారోగ్య శాఖ కృషి.. తల్లిదండ్రుల్లో పెరిగిన అవగాహన ఫలితంగా రాష్ట్రంలో 14 ఏండ్లుగా పోలియో కేసుల�
జిల్లాలో పోలియో చుక్కలు వేయడానికి సర్వం సిద్ధం చేశారు. పోలియో మహమ్మారి నివారణలో భాగంగా ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 30వరకు పల్స్పోలియో కార్యక్రమం నిర్వహించనున్నది. ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాష్ట్రంలోని ఐదేండ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వైద్యశాఖ ఉన్నతాధికారులు ప్రజలను కోరారు. రాష్�
పెన్పహాడ్ మండలం సింగారెడ్డిపాలెంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని సూర్యాపేట జిల్లా ఉప ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ గాజుల చంద్రశేఖర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రంలో నిర్వహిస్తున్న వివిధ ఆ�
రాష్ట్రవ్యాప్తంగా ఆరు జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హనుమ కొండతోపాటు వరంగల్ జిల్లా పరిధిలోని పట్టణ పరిధిలో పల్స్పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆరోగ్య కుటుంబ సంక్ష�
పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లాలని, ఇంట్లోని చిన్నారులకు పోలియో చుక్కలను తప్పకుండా వేయాలని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ విజయలక్ష్మి వైద్య సిబ్బందికి సూచించారు.
ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రజలకు సూచించారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ ఏరియాలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సి�
ఐదేండ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ శశాంక అన్నారు. ఆదివారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి�
జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతం అయ్యింది. పాల్వంచ మండలం శేఖరం బంజరం పీహెచ్సీలో పల్స్పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రియాకం ఆల ప్రారంభించారు. అంగవైకల్యాన్ని జయించేది ర�
పల్స్పోలియో సందర్భంగా ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికా
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో పోలియో చుక్కల పంపిణీ విజయవంతంగా సాగింది. తొలిరోజు 10 లక్షల మందికి పైగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.