నిండు జీవితానికి రెండు చుక్కలు నినాదంతో పోలియో మహమ్మారి నుంచి చిన్నారులను కాపాడేందుకు ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం చు ట్టింది. జిల్లాలోని ఐదేండ్లలోపు పిల్లలందరికీ చుక్క లు వేసేందు�
ఐదేండ్లలోపు చిన్నారులకు తప్పకుండా రెండు చుక్కల పోలియో వ్యాక్సిన్ వేయించాలని జి ల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ అ న్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ కా ర్యాలయంలో పల్స్పోలీయో వ్యాక్
నవజాత శిశువు నుంచి ఐదేండ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు నేడు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో పోలియో చుక్కలకు దూరమై
పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడేందుకు వైద్యారోగ్యశాఖ నేడు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నది. ఇందులో భాగంగా ఐదేండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. హెల్త్ సెంటర్లు, అంగన్వ�
నిండు జీవితానికి రెండు చుక్కలు, పోలియో అంతం.. మనందరి పంతం, పోలియోను తరిమేద్దాం.. అందమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం.. అంటూ పల్స్పోలియో కార్యక్రమంపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వైద్యారోగ్యశాఖ విస్తృత�
మహబూబాబాద్ : పిల్లల నిండు జీవితాని రెండు పోలియో చుక్కలు వేయాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం జిల్లాలోని కురవి మండలంలో గల మంత్రి స్వగ్రామం పెద్దతండాలో పిల్లలకు పోలియో చు�
వరంగల్ : అంతా బాగుంటేనే ఆరోగ్య తెలంగాణ సాధ్యమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని వర్ధన్నపేట మండలం పంథిని, రాయపర్తి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఐదేళ్ల లోపు పిల్లలకు ప�
నగరంలో 5,09,461 మంది చిన్నారుల గుర్తింపు 2800 బూత్ల ఏర్పాటు సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు పంపిణీ చేసేందుకు వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది.