ఉపాధి కోసం బహ్రెయిన్ దేశం వెళ్లిన పలువురు ఇంధనం దుర్వినియోగం కేసులో అరెస్టయ్యారు. అం దులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నలుగురు ఉన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన బొమ్మిడి సుద�
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని బూరుగడ్డలో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టంచేశారు. మంగళవారం ఉదయం భూసేకరణకు వచ్చిన రెవెన్యూ అధికారులు, పోలీసులను వారు అడ్డుక�
ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన మహమ్మద్ సగిర్ ఏడు నెలల క్రితం అర్షిని పెండ్లి చేసుకున్నాడు. ఆమెకు అతని గడ్డం నచ్చలేదు. దానిని తొలగించాలని ఆమె చాలాసార్లు చెప్పింది. ఈలోగా ఆమెకు తన భర్త తమ్ముడు సబిర్
రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిన్నరగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. కాంగ్రెస్ నేతలు చెప్పినట్టుగా నడుచుకుంటున్న పోలీసుల్లో కేసీఆర్ ఇచ్చిన ఒక్క వార్నింగ్తో అంతర్మథనం మొదలైంది. నీతి, న్యాయం లేకుండా, అన్యాయమో, అక్ర
పేదలకు మంజూరు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తున్న ఇందిరమ్మ ఇండ్లను అధికార పార్టీ నాయకులు పెద్దపెద్దోళ్లకు అమ్ముకుంటున్నారని భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామస్థులు ఆరోపించారు. కాం�
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గతంలో కౌశిక్రెడ్డి హనుమకొండ ఎన్జీవోస్ కాలనీకి చెందిన కట్టా మనోజ్రెడ్డి వద్ద రూ.25 లక్షలు తీసుకున్
రాష్ట్రంలో ఉన్నది ప్రజాపాలనా.. పోలీసుపాలనా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే తట్టుకోలేక ప్రభుత్వ పెద్దలు పోలీసులను ఉసిగొల్పుతున్నారని మం
ఆటో చోరీ విషయంలో పోలీసులు స్టేషన్కు పిలవడంతో మనస్తాపానికి గురైన ఓ ఆటోడ్రైవ ర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ మ ల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీసులు, మృతుడి భార్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దుండిగల
నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో కీలక విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి బుధవారం ఓ యువతితో రాసలీలలాడుతూ పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. నిర్మల్ శివారులోని ఓ వెంచర్లో ని ర్మించిన నివాసగృహంలో సదరు ఉద్యో�
మహిళ శరీర ఆకృతిపై చేసే వ్యాఖ్య లైంగిక పరమైనదేనని, ఇది శిక్షించదగిన లైంగిక వేధింపుల నేరం అవుతుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అందమైన శరీర ఆకృతిపై యథాలాపంగా చేసే వ్యాఖ్యలను లైంగిక వేధింపులుగా పరిగణిం�
డబ్బులు చెల్లించిన తర్వాత ప్లాట్లు కేటాయించకుండా, తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్న స్పెక్ట్రా సంస్థ కార్యాలయాన్ని బాధితులు సోమవారం ముట్టడించారు.