Chattishgarh | ఛత్తీస్గఢ్లోని వరుసగా ఎదురుకాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సుక్మా జిల్లాలోని కిష్టారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది.
Nambala Keshava Rao | ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో చోటు చేసుకున్న భారీ ఎన్కౌంటర్లో 28 మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు(67) మృతి �
Chattishgarh | ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో రక్తపుటేర్లు పారాయి..! భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర పోరు జరుగుతోంది. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 28 మంది మావోయిస్టులు నేలకొరిగినట్లుగా సమాచారం..!
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్లోని పెంచికలపేట్ మండలం ఎల్లూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు బలైన ఆడపులి చర్మం, గోర్లు, దవడలు స్వాధీనం చేసుకున్నట్టు డీఎఫ్వో నీరజ్కుమా�
Mysterious Drone | కోల్కతాలో డ్రోన్లు కలకలం సృష్టించాయి. సోమవారం రాత్రి పలుచోట్ల డ్రోన్లు కనిపించినట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే, ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయో.. వాటిని ఎవరు ఎగురవ వేశారన్న కోణంలో కోల్కతా పోల�
Hyderabad | తనను పెళ్లి చేసుకోకపోతే నగ్న ఫొటోలు అందరికీ పంపిస్తానంటూ మహిళను వెంటపడి వేధిస్తున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Banjarahills | ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ షేక్పేట మండల తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పాకిస్థాన్కు గూఢచారులుగా వ్యవహరించారనే ఆరోపణలపై పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి గత రెండు వారాలలో ఓ మహిళా యూట్యూబర్తోసహా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పాక్ గూఢచర్య వ్యవస్థలో భాగంగా వీరు ఉత్�