Anasuya | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదం ఎంత చర్చనీయాంశంగా మారుతుందో మనం చూస్తూనే ఉన్నాం. 400 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించడంతో దీనిక�
HCU | రేవంత్ రెడ్డి సర్కార్పై హెచ్సీయూ విద్యార్థులు పోరుబాట కొనసాగిస్తూనే ఉన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఉదయం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రొఫె�
Deer | దారి తప్పిన ఓ జింక పశువుల మందలో ప్రత్యక్షమైంది. ఈ సంఘటన బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
హెచ్సీయూ భూములను వేలం వేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
SIRICILLA BRS | సిరిసిల్ల టౌన్, మార్చి 31: విద్యార్థులపై పండుగపూట పోలీసులు అత్యుత్సాహం చూపించారని, యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి అమానుషమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ విమర్శించారు. తెల
MANDAMARRI | మందమర్రి రూరల్, మార్చి29: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పట్టణ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. శనివారం రాత్రి మండలంలోని సారంగపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల తుర్కపల్లి గ్రామంలో పోలీస్ కళాబృందం రామగ�
Villagers Vandalise Hospital | ఆసుపత్రిలో పని చేసే మహిళా ఉద్యోగిని అనుమానాస్పదంగా మరణించింది. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు ఆమె కుటుంబం ఆరోపించింది. ఆగ్రహించిన గ్రామస్తులు ఆ హాస్పిటల్పై దాడి చేసి ధ్వంసం
Peddapally | పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో దారుణం జరిగింది. 17 ఏండ్ల వయసున్న ఓ బాలుడిని అత్యంత దారుణంగా గొడ్డళ్లతో దాడి చేసి చంపారు.
Sangareddy | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం నెలకొంది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి.. తానూ సేవించింది. దీంతో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది.
పదో తరగతి గణిత ప్రశ్నల లీకేజ్ కేసులో నిందితులను కటకటాల్లోకి పంపించారు పోలీసులు. జుక్కల్ ప్రభుత్వ పాఠశాలలోని పరీక్షా కేంద్రం నుంచి బుధవారం గణిత ప్రశ్నలు బయటకు వచ్చిన ఉదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
faking husbands' death | బ్యాంకు రుణాలు ఎగ్గొట్టేందుకు కొందరు మహిళలు ప్రయత్నించారు. తమ భర్తలు మరణించినట్లుగా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారు. అయితే ఆ మహిళల భర్తలు బతికే ఉన్నట్లు బ్యాంకు సిబ్బంది తెలుసుకున్నారు. ఈ మోస�