Ancient Coins | చిత్తూరు నగరంలోని నీవా నది ఒడ్డున ఉన్న వీరభద్ర కాలనీలో ఓ మహిళ ఇంట్లో 16 పురాతన నాణేలు దొరికాయి. వాటిని చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన నాణేలను
Acid Attack | నిత్యం వేధిస్తున్న ఓ భర్తపై భార్య యాసిడ్ దాడి చేసి.. తన ఐదేళ్ల కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. రేజిలాల్, బిందు అనే దంపతులకు
Stray Dog | కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి.. వీధి కుక్కపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్లోని కోట పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఆడ కుక్కపై ఒకతను లైంగిదాడికి పాల్పడుతుండగ�
IED Bomb | చర్ల మండల పరిధిలోని లెనిన్ కాలనీ సమీపంలో సోమవారం ఉదయం ఐఈడీ బాంబు పేలింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా ఉన్న ఓ మామిడితోటలో
పెళ్లికూతురుకు లిఫ్ట్ ఇచ్చిన పోలీస్ | అటువంటి పరిస్థితే ఓ పెళ్లికూతురుకు ఎదురైంది. కాకపోతే సమయానికి దేవుడిలా ఓ పోలీస్ వచ్చి తనను పెళ్లి సమయానికి చర్చ్కు తీసుకెళ్లాడు.
కల్లూరు: యువత మత్తు పదార్ధాలకు బానిసలు కావద్దని, వాటికి దూరంగా ఉండాలని సత్తుపల్లి జుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ యువరాజు అన్నారు. శనివారం చండ్రుపట్ల రోడ్లోని ప్రతిభ విద్యాలయంలో ఆ సంస్థ అధినేత లక�
Water Falls | మామడ మండలం వాస్తవాపూర్ వాటర్ ఫాల్స్ను చూసేందుకు వచ్చిన హైదరాబాద్ పర్యాటకులు వరద నీటిలో చిక్కుకున్నారు. శుక్రవారం ఉదయం వాటర్ ఫాల్స్ను తిలకించేందుకు మొత్తం 16 మంది పర్యాటకులు
Ganesh Festival | సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గణేశ్ ఉత్సవాల నిర్వహణపై సీపీ స్టీఫెన్ రవీంద్ర సమీక్ష నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి ఎస్హెచ్వోలు, ఏసీపీలతో పాటు గ
పలు జిల్లాల్లో ఏకధాటిగా వర్షం మానేరులో 34 గంటలపాటు గొర్రెల కాపరి నరకయాతన చేపలు పట్టేందుకు వెళ్లి ఆరుగురు రెస్క్యూటీం, పోలీసుల కృషితో అందరూ సురక్షితం అభినందించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్�
‘ నేను మీకు దొరకను..నాకు నేనుగా లొంగిపోతేనే మీకు దొరికినట్లు… మీరు నన్ను పట్టుకోలేరు.. మీ టెక్నాలజీ కంటే ఐదేండ్లు ముందున్నా’.. అంటూ ఓ కార్ల దొంగ పలు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. ఇతడిని పట్టుక�
Kamareddy | జిల్లా కేంద్రంలో క్రిష్ణమ్మ ఆలయం సమీపంలో దారుణం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఆమె గొంతుకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు
Road Accident | రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి చెందగా, మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్ప�
జయశంకర్ భూపాలపల్లి | టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ (వి) చలి వాగు ఒడ్డున గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చలి వాగు ఒడ్డు వద్దకు చేరుకున్న