Janagama | బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామంలో దారుణం జరిగింది. గుడిద అశోక్ (30), గుడిద అండాలు భార్యాభర్తలు. వీరికి 8 నెలల బాబు ఉన్నాడు. అయితే గత కొంతకాలం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు చోటు
కోల్కతా: పశ్చిమ బెంగాల్-జార్ఖండ్ సరిహద్దులో 25 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్ అసన్సోల్లోని దుర్గాపూర్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం సరిహద్దు ప్రాంతంలో నాకా బందీ నిర
Nellore | ఓ భర్త తన భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపాల్సింది పోయి.. ప్రోత్సహించాడు. భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటనను చిత్రీకరించి ఆమె బంధువులకు వాట్సాప్లో పంపాడు. ఈ
Old City | నగరంలోని పాతబస్తీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చాంద్రాయణగుట్ట పరిధిలోని బండ్లగూడలోని ఓ రోడ్డుపై వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి
Madhya Pradesh | బాలికను వేధింపులకు గురి చేసిన ఓ యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా చితకబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రెవా జిల్లాలో వారం రోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 28 ఏండ్ల
ముంబై : చత్తీస్ఘఢ్లోని గచ్చిరోలి జిల్లా మద్వేలి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసులు నక్సల్స్ శిబిరాన్ని ధ్వంసం చేశారు. గడ్చిరోలి పోలీసులు ఆదివారం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించగా నక
దుమ్ముగూడెం :మావోయిస్టు పార్టీ 17వ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి విధ్వంసాలు జరగకుండా ఉండేందుకు దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సోమవారం ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. 21 ను
చర్ల: తెలంగాణ – చత్తీస్గడ్ సరిహద్దులో మావోయిస్టులు నిర్వహించే మీటింగులకు అవసరమైన ఏర్పాట్లను గురించి చర్చించేందుకు హాజరు కావాలని మావోయిస్టులు ఆదివాసీలపై వత్తిడి తెస్తున్నారని సిఐ అశోక్ అన్నారు. ఆది�
Narsampet | ఓ యువకుడు తనకు ఇష్టమైన చికెన్ బిర్యానీని ఆరగించిన కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నర్సంపేట పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. చెన్నరావుపేట మండల పరిధిలోని బోడ తండాకు చెందిన