Traffic Restriction | హైదరాబాద్ నగరంలో ఇవాళ మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. 24 గంటల్లో నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయాలని పోలీసులు నిర్ణయించినప్పటికీ, నిన్న మధ్యాహ్న
Kanyakumari | మద్యానికి బానిసైన ఓ భర్త తన స్నేహితుడితో కలిసి భార్యపై దాడి చేశాడు. ఈ ఘటనను ఆమె కూతురు వీడియో తీసి.. పోలీసులకు పట్టించేలా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Bengaluru | ఓ రెండేండ్ల పసిపాప.. మూడు రోజుల పాటు శవాల మధ్యే ఉండిపోయింది. మరో 9 నెలల శిశువు మాత్రం ఆకలితో చనిపోయింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. బెంగళూరులోని
Pallakonda Raju | రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచార నిందితుడు పల్లకొండ రాజు స్టేషన్ ఘన్పూర్ రైల్వే ట్రాక్పై ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ప్రత్యక్ష సాక్షి, రైల్వ
Bengaluru | తన భార్య, కుమారుడి ఎదుటే ప్రియురాలితో సరసాలాడుతున్నాడు ఓ వ్యక్తి. పద్ధతి మార్చుకోవాలని నిలదీసినందుకు కుమారుడినే తండ్రి హత్య చేశాడు. ఈ హత్యను కప్పిపుచ్చుకునేందుకు తన కుమారుడు
Madhya Pradesh | ఓ ఇద్దరు ప్రేమికులు మైనర్లు.. కానీ పెళ్లైన జంటలా నటించి ఓ హోటల్లో దిగారు. ఆ తర్వాత జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక.. హోటల్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ �
Bhupalapally | జిల్లా పరిధిలోని గణపురం మండలం సింగరేణి క్వార్టర్స్ సమీపంలో సోమవారం రాత్రి 11.30 గంటలకు ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో
Mumbai | చైన్ స్నాచింగ్ కేసులో అల్లుడు జైల్లో ఉండగా.. అత్త తన బిడ్డకు రెండో పెళ్లి చేసింది. జైలు నుంచి విడుదలైన అల్లుడికి ఈ విషయం తెలియడంతో అత్తను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాన
Suryapeta | సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో దారుణం జరిగింది. ఓ యువతి గొంతు కోసి యువకుడు పరారీ అయ్యాడు. మండల కేంద్రంలోని అరవింద డిగ్రీ కాలేజ్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గంగిరెద్దుల కులానికి చెందిన కొందర�
మేడ్చల్ : నేరాల నియంత్రణకు ప్రతి కాలనీ, బస్తీలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని శ్రీసాయినగర్లోరూ, 5లక్ష�
మధిర: గణేష్ మండపాల నిర్వహణ కమిటీలు తప్పనిసరిగా పోలీసుశాఖ అనుమతి తీసుకోవాలని మధిర సీఐ మురళి తెలిపారు. బుధవారం స్థానిక రిక్రియేషన్క్లబ్ కళ్యాణ మండపంలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం ని�