ఈ-పాస్| రాష్ట్రంలో పోలీసులు లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఈ-పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు.
కుత్బుల్లాపూర్, మే 23: కరోనా కట్టడిలో భాగంగా పోలీసులు నిత్యం చౌరస్తాల వద్ద విధులు నిర్వహిస్తున్నారు.. ఈ క్రమంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తినా.. మరే సమస్యలు ఉన్నా.. కాస్తంతా ఉపశమనం తీసుకోవాలన్నా వారి బాధలు వర్ణ�
పుల్లూరు టోల్ప్లాజా| జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దుల్లోని పుల్లూరు టోల్ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ముందస్తు అనుమతికి సంబంధించిన ఈ-పాస్ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్కు నుంచి వస్
ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు | శాంతిభద్రతల పరిరక్షణలో విశేషంగా కృషి చేస్తున్న పోలీసులకు అండగా ఉంటున్న వారందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇప్పటికే 5,35,241 కేసులు నమోదు 9 రోజుల వ్యవధిలోనే 1,47,485 నో మాస్క్ ఫైన్లు రూ.32.18 కోట్లు హైదరాబాద్, మే 21, (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్నవారి వాహనాలను పోలీసులు భారీ సంఖ్యలో సీజ్
మావోయిస్టులు మృతి | మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈటపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులు- పోలీసుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
మార్కెట్లలో ప్రజల రద్దీని నియంత్రించాలి ఉదయం 10 తర్వాత తిరిగే వాహనాలను సీజ్ చేయాలి పోలీస్ అధికారులకు డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లాక్డౌన్ను మరింత కఠినం�