Woman Dead Body | అత్తాపూర్ పరిధిలోని చింతల్మెట్లో ఓ యువతి మృతదేహం కలకలం రేపింది. ఓ అపార్ట్మెంట్లో గుర్తు తెలియని యువతి అనుమానాస్పద మృతి చెందింది. అపార్ట్మెంట్లోని ఓ ప్లాట్ నుంచి దుర్వాసన రావడాన్ని స
Jogulamba Gadwal | పోలీసుల కళ్లుగప్పి కృష్ణానది తీర ప్రాంతంలో గత రెండు రోజులుగా కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కోళ్ల పందాలు నిర్వహించరాదని పోలీసులు
పహాడీషరీఫ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శోభ వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వాది ఏ ముస్తఫా కాలనీలో నివాసముంటున్న �
మాదాపూర్ : మాదాపూర్లోని కాకతీయహిల్స్ రహదారిలో బుధవారం రూ. 2 వేల నోట్లు కలకలం రేపాయి. స్థానికులు, వాహనదారులు రోడ్డుపై వెళ్తుండగా రహదారి ప్రక్కన పెద్ద ఎత్తున రూ. 2 వేల నోట్ల కట్టలు కనిపించడంతో వాటిని తీసుక
Nallagonda | దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద సోమవారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బైక్పై వెళ్తున్న దంపతులను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న దంపతులతో పాటు కుమారుడు �
ముంబై: సముద్రంలో మునిగిపోతున్న ఒక మహిళను తీర ప్రాంత పోలీసులు కాపాడారు. మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన జరిగింది. గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలో ఒక బోటులో టూరిస్ట్లు ప్రయాణిస్తుండగా సముద్ర ప్రవాహం తాకిడికి అది
Sanitiser | శానిటైజర్ వల్ల ఒక వ్యక్తి మరణించాడు. పోలీస్ స్టేషన్లో ఉండగా మత్తులో ఎక్కువగా శానిటైజర్ తీసుకున్న ఒక వ్యక్తి.. పోలీసులు చేసిన చిన్న పొరపాటు కారణంగా ఆస్పత్రి పాలయ్యాడు. ఆరువారాలపాటు చికిత్స అనంతరం
సోషల్ మీడియాపై పోలీసు నిఘా వ్యక్తుల గౌరవ, ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తే జైలే గతి మార్ఫింగ్కు పాల్పడితే అరదండాలు విద్వేషాలు రెచ్చగొడితే కఠిన వైఖరి వివిధ చట్టాల కింద కేసులు నమోదు హైదరాబాద్, జనవరి 6 (నమస్తే
ప్రభాస్ కథానాయకుడిగా ‘అర్జున్రెడ్డి’ ఫేమ్ సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం ‘స్పిరిట్’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రభాస్ 25వ సినిమా ఇది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సి
బంజారాహిల్స్ : ఫిలింనగర్లోని అభయాంజనేయస్వామి ఆలయం గతంలో ఉన్న చోటే నిర్మించాలంటూ పలు హిందూ సంస్థలు మంగళవారం ఆందోళన నిర్వహించాయి. వీహెచ్పీ, భజరంగ్దళ్తో పాటు పలు సంస్థలకు చెందిన కార్యకర్తలు, సాధువు�
Rajasthan | ఓ ముగ్గురు కామాంధులు మృతదేహాన్ని కూడా వదిలిపెట్టలేదు. సామూహిక లైంగికదాడి చేయడంతో ఆ బాలిక చనిపోయిందన్న విషయం తెలిసి కూడా.. వికృత చర్యకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని బుందీలో
నిబంధనలు ఉల్లంఘించిన బీజేపీ నేతలు అనుమతి లేకుండానే దీక్షకు బండి సంజయ్ యత్నం అందుకే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచాం మీడియాతో కరీంనగర్ సీపీ సత్యనారాయణ బండికి 14 రోజుల రిమాండ్ రాంనగర్, జనవరి 3: సభలు, సమ�
Landmine | పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా మందుపాతరలను అమర్చిన మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటూరునాగారం ఏఎస్పీ ఓఎస్డీ శోభన్ కుమార్ శుక్రవారం మీడియాకు వివరాలను వెల్లడించారు.