Uttar Pradesh | దీపావళి పండుగ వేళ ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో దారుణం జరిగింది. పటేల్నగర్కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అశోక్
మహబూబాబాద్: బాధ్యతారాహిత్యంగా అదే పనిగా టపాసులు కాల్చవద్దని, బాధ్యతగా వ్యవహరించి రాత్రి వేళల్లో ఎక్కువ సమయం బాంబులు కాల్చుతూ ప్రజలకు సౌండ్ పొల్యూషన్తో ఇబ్బందులు కలిగించొద్దని ఎస్పీ నంద్యాల కోటిరెడ్�
సారా బట్టీలు | నాటుసారాపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. శుక్రవారం కేటీ దొడ్డి మండలం ఇర్కిచేడ్, ఇర్కిచేడ్ తండా, పూజారి తండాలలో పోలీస్, ఆబ్కారీ పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు.
Rajasthan | ఓ 17 ఏండ్ల యువకుడు తన భార్యను రూ. లక్షా 80 వేలకు అమ్మేసిన ఘటన రాజస్థాన్లో వెలుగు చూసింది. ఒడిశాకు చెందిన రాజేశ్ రాణా అనే యువకుడు ఫేస్బుక్ ద్వారా ఓ యువతిని పరిచయం చేసుకుని
Hyderabad | ఓ ఇంటి యజమాని తన ఇంట్లో కిరాయికి ఉంటున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా.. వారిపై బీరు సీసాలతో దాడికి యత్నించాడు. ఈ ఘటన ఎల్బీనగర్ మన్సూరాబాద్లో శుక్రవారం రాత్రి చ�
Haryana | హర్యానాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జాజర్ జిల్లాలో వేగంగా వచ్చిన ట్రక్కు, కారుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం
చింతకాని: చింతకాని పోలీస్శాఖ ఆధ్వర్యంలో మూఢనమ్మకాలు, మహిళలపై అత్యచారాలు, వేధింపులు, డయల్100, బాణామతి తదితర అంశాలపై కళాజాత బృందం అవగాహన కల్పించింది. ఈ సందర్బంగా ఎస్సై లవణ్కుమార్ మాట్లాడుతూ సైబర్ నేరాలు, ఈ�
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం : పోలీసు అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రాధాన్యత ఇస్తామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా
అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా ఇందూరు : శాంతి భద్రతల పరిరక్షణకు అమరులైన పోలీసు జవాన్ల సేవలు, వారి త్యాగాలు మరువలేమని జిల్లా అదనపు కలెక్టర్ చిత్రమిశ్రా అన్నారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవాన్ని గురువార�
భద్రాచలం: పట్టణంలోని రెవిన్యూ కాలనీలో అక్రమంగా తరలిస్తున్న రెండు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవిన్యూ అధికారులు పట్టుకున్నారు. రెవిన్యూ కాలనీలో బియ్యం కొంటున్నారని అందినసమాచారంతో ఆర్ఐ నరసింహారావు ఆ