రాయ్పూర్: లంచం తీసుకుంటూ కెమేరాకు చిక్కిన ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఛత్తీస్గఢ్లోని మహాసముండ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదానికి గురైన వాహనాన్ని సంబంధిత వ్యక్తికి ఇచ్చేందు�
ఒక్కో భవనాన్ని రూ.19 కోట్లతో పోలీసు కమిషనరేట్లు, జిల్లా పోలీస్ కార్యాలయాలను నిర్మించారు. వీటిలో కమిషనర్, ఎస్పీ చాంబర్తోపాటు డీఎస్పీ చాంబర్లు, కాన్ఫరెన్స్హాల్, ఎస్బీ, పాస్పోర్టు వెరిఫికేషన్ సెల్ ఉ�
లక్నో : సైన్యంలో పనిచేసి రిటైరైన ఓ జవానుపై యూపీ పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వాహన పత్రాలు చూపలేదంటూ చిత్రహిం సలకు గురిచేశారు. అడ్డొచ్చిన అతడి చెల్లెల్లపై చేయి చేసుకున్నారు. గత నెలలో జరిగిన ఈ ఘటనకు సంబ
చండీగఢ్: నకిలీ రెమ్డెసివిర్ ఇంజక్షన్లు తయారు చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును పంజాబ్ పోలీసులు రట్టు చేశారు. ప్రధాన సూత్రధారుడితోపాటు ఆరుగురిని రోపర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.2 కోట్ల నగ�