Fraudster brides | ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికూతుర్లు కూడా అక్కాచెల్లెళ్లే. అమ్మాయిలిద్దరూ పేద కుటుంబానికి చెందిన వారు. వారికి తండ్రి లేడు. వారి మేనమామ ఇంట్లో తమ తల్లితో ఉంట
Viral video bribery | పోలీసులు దొంగచాటుగా లంచాలు తీసుకోవడం చూస్తూ ఉంటాం. కానీ బహిరంగంగానే ఆ తప్పుడు పనిని సమర్థించుకున్నాడో పోలీసు అధికారి. అది కూడా ఒక పాఠశాల కార్యక్రమంలో విద్యార్థులందరి ముందు వేదిక మీ�
Gachibowli | గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం సాయి సిద్దూ మాటల్లోనే.. 'మేం రాత్రి సిట్టింగ్ వేశాం.. ముగ్గురు మందు తాగారు. నేనేం తాగలేదు. మందు తాగిన తర్వాత రాత్రి ఒంటి గంట సమయంలో టీ తాగుదాం అని అన్నారు. ఎందుకు ఈ టైమ్లో
మామిళ్లగూడెం: అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేకుండా ఆర్ధరాత్రి మద్యం మత్తులో తిరిగే అకాతాయిలకు అడ్డుకట్ట వేసేందుకు నగరంలో గురువారం అర్థరాత్రి పలు ప్రాంతాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. �
Vikarabad | పూడూరు మండలంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కండ్లపల్లి నీలగిరి తోటలో ప్రేమజంట పురుగుల మందు తాగడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. వీరిని గమనించిన స్థానికులు తక్షణమే
Ganja | రాష్ట్రంలో గంజాయి రవాణా, సాగుపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి మరీ కొరడా ఝుళిపిస్తున్నారు. రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన
పక్కింట్లో ఏవో అరుపులు వస్తుండడంతో అక్కడికి వెళ్లిచూసేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. వెంటనే అతను పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు తాళం పగలగొట్టి లొపలికి వెళ్లి చూసేసరికి ఒక షాకింగ్ సీన�
Tollywood Pub | పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని టాలీవుడ్ పబ్పై శనివారం మధ్యాహ్నం పోలీసులు దాడులు చేశారు. ఆ పబ్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోల�
POLICE | హత్య కేసులో ఏ ఆధారం లేకపోవడంతో పోలీసులు ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో అనుకోకుండా వారికి ఒక కాగితం ముక్క దొరికింది. అందులో ఉన్న ఫోన్ నెంబర్తో పోలీసులు నేరస్థుడిని
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో పోలీసుల వల్ల రైతులెవరూ మరణించలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో కాంగ్రెస్ నేత ధీరజ్ ప్రసాద్ సాహు, ఆప్ నేత సంజయ్ సింగ్ అడిగి�
Hyderabad | ఓ టెక్నీషియన్ నీచానికి పాల్పడ్డాడు. కేబుల్ వర్క్ చేయడానికొచ్చి ఓ మహిళపై కన్నేశాడు. సదరు మహిళ బాత్రూమ్లో ఉండగా.. వీడియో చిత్రీకరించి స్థానికులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన బంజారాహిల�
work from home | కరోనా మహమ్మారి కారణంగా పెరిగిన వర్క్ ఫ్రం హోం విధానంతో ఒక మోసగాళ్ల ముఠా కోట్లు సంపాదించింది. వందల మందిని భారీ జీతాల ఆశ చూపి వారిని దోచుకున్న ఆ ముఠా గురించి పోలీసులకు దాదాపు 60 ఫిర్యాదులు అందాయి