ముంబై : చత్తీస్ఘఢ్లోని గచ్చిరోలి జిల్లా మద్వేలి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసులు నక్సల్స్ శిబిరాన్ని ధ్వంసం చేశారు. గడ్చిరోలి పోలీసులు ఆదివారం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించగా నక
దుమ్ముగూడెం :మావోయిస్టు పార్టీ 17వ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి విధ్వంసాలు జరగకుండా ఉండేందుకు దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సోమవారం ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. 21 ను
చర్ల: తెలంగాణ – చత్తీస్గడ్ సరిహద్దులో మావోయిస్టులు నిర్వహించే మీటింగులకు అవసరమైన ఏర్పాట్లను గురించి చర్చించేందుకు హాజరు కావాలని మావోయిస్టులు ఆదివాసీలపై వత్తిడి తెస్తున్నారని సిఐ అశోక్ అన్నారు. ఆది�
Narsampet | ఓ యువకుడు తనకు ఇష్టమైన చికెన్ బిర్యానీని ఆరగించిన కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నర్సంపేట పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. చెన్నరావుపేట మండల పరిధిలోని బోడ తండాకు చెందిన
Traffic Restriction | హైదరాబాద్ నగరంలో ఇవాళ మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. 24 గంటల్లో నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయాలని పోలీసులు నిర్ణయించినప్పటికీ, నిన్న మధ్యాహ్న
Kanyakumari | మద్యానికి బానిసైన ఓ భర్త తన స్నేహితుడితో కలిసి భార్యపై దాడి చేశాడు. ఈ ఘటనను ఆమె కూతురు వీడియో తీసి.. పోలీసులకు పట్టించేలా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Bengaluru | ఓ రెండేండ్ల పసిపాప.. మూడు రోజుల పాటు శవాల మధ్యే ఉండిపోయింది. మరో 9 నెలల శిశువు మాత్రం ఆకలితో చనిపోయింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. బెంగళూరులోని
Pallakonda Raju | రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచార నిందితుడు పల్లకొండ రాజు స్టేషన్ ఘన్పూర్ రైల్వే ట్రాక్పై ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ప్రత్యక్ష సాక్షి, రైల్వ
Bengaluru | తన భార్య, కుమారుడి ఎదుటే ప్రియురాలితో సరసాలాడుతున్నాడు ఓ వ్యక్తి. పద్ధతి మార్చుకోవాలని నిలదీసినందుకు కుమారుడినే తండ్రి హత్య చేశాడు. ఈ హత్యను కప్పిపుచ్చుకునేందుకు తన కుమారుడు
Madhya Pradesh | ఓ ఇద్దరు ప్రేమికులు మైనర్లు.. కానీ పెళ్లైన జంటలా నటించి ఓ హోటల్లో దిగారు. ఆ తర్వాత జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక.. హోటల్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ �