MLA Krishna Rao | రాక్షసుల మాదిరి ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
Harish Rao | సమస్య చెప్పుకునేందుకు తహశీల్దార్ కార్యాలయంకు వెళ్లిన వృద్ధ రైతు పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అని నిలదీస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు.
Hyderabad | అమీర్పేటలోని ఎంఎస్ బ్యూటీ సెలూన్ అండ్ స్పా సెంటర్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించి ఆరుగురు యువతులు, విటుడితో పాటు సబ్ ఆర్గనైజర్ ఉషశ్రీ ని ఆరెస్ట్ చేశారు.
MLA Rajasingh | గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారును, భద్రతా సిబ్బందిని నిత్యం ఉపయోగించుకోవాలని ఎమ్మెల�
ఎనిమిది మంది మావోయిస్టులు శనివారం ములుగు ఎస్పీ డాక్టర్ పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్గఢ్-మహారాష్ట్రకు చెందిన వారికి ప్రభుత్వ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేలు అందించినట్టు ఎస్పీ తెలిపారు.
Indiramma House | ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వికలాంగుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టాడు.