ఓ మహిళ పట్ల మరో మహిళ పాశవికంగా ప్రవర్తించింది. తన భర్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నదనే ఆగ్రహంతో సదరు మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించింది. ఆమెను చెట్టుకు కట్టేసి జుట్టు కత్తరించి, జననాంగంలో జీడి పోసిన �
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా కేంద్ర బలగాల సమన్వయంతో ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్నైపర్ టీమ్స్,లతో భారీ బందోబస్తు తో పాటు పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర
తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో అతడితో పాటు ఓ మహిళను వివస్త్రను చేసి, గుండు గీయించి, ప్రైవేట్ పార్ట్స్లో జీడి పోసి హింసించిన ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో శనివారం �
Ganja | ఇంట్లో కూరగాయల మొక్కలతో పాటు గంజాయి మొక్కలను సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
డిమాండ్ల సాధనకోసం గ్రామ పంచాయతీ కార్మికులు ‘చలో హైదరాబాద్' కార్యక్రమం చేపట్టగా, పోలీసులు వారిని ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టు చేశారు. శుక్రవారం మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులు హైదరాబాద్ తరలి వెళ
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణంలో భాగంగా మక్తల్ మండలం కాచ్వార్ వద్ద ఏర్పాటు చేసిన కెనాల్ పైపుల తయారీకి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇసుక తరలించేందుకు సిద్ధంకాగా గ్రామస్థులు అడ్డుకున్నారు.
రుద్రంగి మండల ఎస్ఐగా బీ శ్రీనివాస్ శుక్రవారం పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఇంచార్జ్ ఎస్ఐ మోతిరాం వేములవాడ టౌను బదిలీ కాగా వేములవాడ టౌన్ ప్రొబిషనరీ ఎస్ఐగా విధు�
Hyderabad | మహారాష్ట్రలో గంజాయి కొనుగోలు చేసి నగరంలో అమ్మకాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్కు తరలించారు.
Villagers Protest | జిల్లాలో కురుస్తున్న వర్షాల ( Rain ) కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జైనథ్ మండల కేంద్రంలో కురిసిన వర్షానికి నీరు ఇళ్లల్లోకి రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయిం�
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఏసీపీ వెంకటేశ్వర్లు రెడ్డి, సీడీపీవో భార్గవి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్�
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య పర్యవేక్షణలో షీ టీమ్స్ జిల్లా వ్యాప్తంగా రంగంలోకి దిగి ప్రత్యేకంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా రద్దీ గా ఉండే మార్కెట్ ఏరియాలతోపాటు బస�
Jogulamba Gadwal | అలంపూర్ ఏరియాలో రోజురోజుకు మాఫియా రెచ్చిపోతుంది. ఎటువంటి అనుమతులు లేకున్నా మట్టి తరలింపులు.. ఇసుక తరలింపులు యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇవేమి సంబంధిత అధికారులకు కనిపించడం లేదు. ఏడాది క్రితం కల్ల�