ఆ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీఐ నుంచి ఏసీపీ స్థాయి పోస్టింగ్లు కావాలంటే స్థానిక కాంగ్రెస్ నేతలనో, ‘బిగ్ బ్రదర్'నో ప్రసన్నం చేసుకుంటే చాలు.. ఏ డివిజన్లోని ఏ ఠాణాలో పోస్టింగ్ కావాలన్నా ఇట్టే వచ్చేస�
కాస్మొపాలిటన్ సొగసుతో, పటిష్ట లా అండ్ ఆర్డర్తో విశ్వనగర కిరీటాన్ని సిగన ధరించిన సిటీ.. హైదరాబాద్. నిన్నమొన్నటి దాకా హైదరాబాద్ అంటే ఐటీ రాజధాని! కొలువులు, పెట్టుబడుల కోలాహలం! ట్యాంక్బండ్పై ఫన్డేగ�
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అతడో రౌడీ ‘రాజ్'. పోలీసు వ్యవస్థను శాసిస్తూ, తన దందాలు, దౌర్జన్యాలకు పోలీసులనే ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటూ ‘నవీన’ పోలీసింగ్ నడిపిస్తున్నాడు. ఇక్కడ పోలీసులకు పోస్టింగ్ క�
ఆదిలాబాద్ జిల్లాలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు వ్యవస్థను పటిష్ట పర్చాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(పర్సనల్) అనిల్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ ముఖ్య కార్యాలయా
‘ముఖ్యమంత్రి వద్దే హోంశాఖ ఉండటంతో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నది. 30 యాక్ట్ ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నది.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ పూర్తిగ�
రాష్ట్రవ్యాప్తంగా ఒకే పోలీస్ వ్యవస్థను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ వివిధ బెటాలియన్లలో పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబీకులు నిరసనలు చేపడుతున్నారు. దీంతో 39 మంది స్పెషల్ కానిస్టేబుళ్లను అధికారులు సస్పెం�
రాజధాని నగరం హైదరాబాద్ రోజురోజుకూ అరాచకంలో కూరుకుపోతున్నది. నేరాలు, ఘోరాలు నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. గంగా జమునా తెహజీబ్కు పేరుగాంచిన ‘చార్సౌ సాల్ షహర్'లో యథేచ్ఛగా జరుగుతున్న అత్యాచారాలు, హత్య
Minister Ambati Rambabu | ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Minister Rambabu) పోలీసు యంత్రాంగంపై మండిపడ్డారు. నిన్న జరిగిన ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో విఫలమైందని ఆరోపించారు.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉన్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ప్రజలంతా శాంతియుతంగా ఉంటున్నారని, అందుకు పోలీస్ వ్యవస్థలో పెను మార్పులు సంభవించాయని పేర్కొన్నారు.
ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రతిక్షణం కంటికి నిద్రలేకుండా రక్షణ కవచంలా కాపాడే పోలీసుల సేవలు అభినందనీయమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సురక్ష ఉత్
మేథాసంపత్తికి సాంకేతికతను జోడించి పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సురక్ష వేడుకల్లో ఎమ్మ