రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉన్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ప్రజలంతా శాంతియుతంగా ఉంటున్నారని, అందుకు పోలీస్ వ్యవస్థలో పెను మార్పులు సంభవించాయని పేర్కొన్నారు.
ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రతిక్షణం కంటికి నిద్రలేకుండా రక్షణ కవచంలా కాపాడే పోలీసుల సేవలు అభినందనీయమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సురక్ష ఉత్
మేథాసంపత్తికి సాంకేతికతను జోడించి పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సురక్ష వేడుకల్లో ఎమ్మ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ వ్యవస్థ సామాజిక సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నదని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు చేపట్�
ప్రజారక్షణే పోలీసు ప్రధాన లక్ష్యమని మెదక్ పట్టణ సీఐ పేర్కొ న్నారు. గురువారం పోలీసు అమర వీరుల సంస్మరణలో ప్లాగ్ డే పురస్కరించుకొని ఎస్పీ రోహిణిప్రియదర్శిని ఆదేశాలతో విద్యార్థులకు ఆయుధాలపై ఓపెన్హౌస్�