సుల్తాన్బజార్ : ఉస్మానియా దవాఖానలోని ఆర్థోపెడిక్ విభాగంలో పలు వస్తువులు చోరికి గురయ్యాయి. ఈ మేరకు విభాగంలోని రెండు కంప్యూటర్లు, ప్రింటర్లు, ప్రొజెక్టర్లు గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్ళడం బుధవారం
బేగంపేట్ : ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహాత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ గోపాల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నా�
కొండాపూర్ : ఆడుకుంటానని ఇంటినుండి బయటకు వెళ్ళిన బాలుడు సంపులో పడి మృతి చెందడంతో కుటుంబ సభ్యు లు శోక సంద్రంలో మునిగారు. ఈ సంఘటన బుధవారం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ క�
మియాపూర్ : చదువులో మానసిక ఒత్తిడిని తట్టుకోలేక అపార్ట్మెంట్లోని 9వ అంతస్తు నుండి కిందకి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రవికిరణ�
యాచారం : దుర్గామాత ఊరేగింపులో కానిస్టేబుల్ సెల్ఫోన్ లాక్కొని దురుసుగా వ్యవహరించిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తాటిపర్తి గ్రామంలో శనివారం రాత్�
చాంద్రాయణగుట్ట : ప్రత్యర్ధుల నుంచి ప్రాణ హానిఉందని పోలీసులను ఆశ్రయించేందుకు వెళ్తున్న వ్యక్తిని, అతని ప్రత్యర్ధు లు పోలీస్ స్టేషన్కు సమీపంలోనే దారుణంగా హత్య చేశారు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు
ఇంటి ముందు పార్కు చేసిన ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై హయ్యూం వివరాల ప్రకారం పహాడీషరీఫ్లోని ఉమర్కాలనీకి చెందిన ష
బంజారాహిల్స్: ఓఎల్ఎక్స్లో సోఫా విక్రయించేందుకు ప్రకటన ఇచ్చిన వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్�
సికింద్రాబాద్ : ఓలా కస్టమర్ కేర్ సెంటర్ ఉద్యోగినంటు తనను తాను పరిచయం చేసుకున్న ఓ అగంతకుడు, ఓ ప్రైవేటు ఉద్యోగిని వివరాలను తెలుసుకొని ఆమె బ్యాంకు ఖాతాలోంచి ఆన్లైన్ ద్వారా రూ.84,490లను తస్కరించాడు. బోయిన్�
వెంగళరావునగర్ : తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడిన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై షఫీ తెలిపిన వివరాల ప్రకారం..ఎర్రగడ్డలోని సౌత్ శంకర్లాల్ నగర్కు చెందిన అమీనుద్దీన్, ఆయన �
ఇంటింటికీ వెళ్లి గుర్తింపు కార్డులను పరిశీలించిన పోలీసులు సరైన పత్రాలు లేని 66 బైక్లు, 11 ఆటోలు అదుపులోకి.. వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు వికారాబాద్ : అనుమానితుల కదలికలను గుర్తించేందుకు కాలనీలో సీసీ కెమ�
వెంగళరావునగర్ : పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మానసిక ఒత్తిడితో బీటెక్ చదువుతున్న విద్యార్ధిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు త
కందుకూరు : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని రాచులూరు దేవాలయం వద్ద గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్లు గ్రామస్తులు తెలిపారు. మంగళవారం రాత్రి జాతర గుట్ట ఉన్న రామలయం వద్�