పహాడీషరీఫ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శోభ వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవేందర్నగర్లో నివాసముంటున్న రాధిక(19)
వనస్థలిపురం : తమ పెంపుడు కుక్క తప్పిపోయిందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తనకు కుక్క దొరికిందని ఓ వ్యక్తి తిరిగి ఇచ్చేశాడు. ఈ సంఘటన వనస్థలిపురం
చార్మినార్ : సోదరితో ఏర్పడిన చిన్న ఘర్షణతో బయటకు వెళ్లిన ఓ బాలిక మృగాళ్ల చేతికి చిక్కి ప్రత్యక్ష నరకాన్ని అనుభవించింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులకు ఇన్స్టాగ్రామ్ ద్వార వచ్చిన
వలిగొండ : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ధనలక్ష్మీ ఎరువుల దుకాణంలో గురువారం రాత్రి జరిగిన దొంగతనంపై శుక్రవార
చాంద్రాయణగుట్ట : జేసీబీ చోరీ అయిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితుడు సయ్యద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల 1న బండ్లగూడ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలంలో రోజు మాదిరిగానే సయ్యద్ �
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణికేశ్వరీనగర్లో భారీ చోరీ చోటు చేసుకుంది. ఒక ఇంటి నుంచి భారీ ఎత్తున బంగారు, నగదు చోరీకి గురయ్యాయి. మాణికేశ్వరీనగర్లో నివాసముం�
బండ్లగూడ : విదేశాల నుంచి చదువు, వ్యాపార నిమిత్తం నగరానికి వచ్చే వారికి గదులు అద్దెకు ఇచ్చే సమయంలో ఇంటి యజమానులు తప్పనిసరిగా సీ ఫారం తీసుకోవాలని, అదే విధంగా వారి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు స్థానిక పోలీ�
శేరిలింగంపల్లి : రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు యువతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఒకరు ప్యాషన్ డిజైనర్ కాగా మరోకరు ఇంటర్ చదువుకునే విద్యార్ధిని. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బ�
కార్వాన్ : ఆలయం వెనుక వైపు నిలిపి ఉంచిన రెండు కార్లు దగ్ధమైన సంఘటన టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జి. సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గుడిమల్కాపూర్ డివిజన్
వెంగళరావునగర్ : తల్లీ తన ఇద్దరు కొడుకులతో కలిసి కనిపించకుండా పోయిన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం…బోరబండ ఎన్.ఆర్.ఆర్.పురం సైట్-3కు చెందిన ఆక�
ఎల్బీనగర్ : ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని సరూర్నగర్ పోలీసులు కనుగొన్నారు. సరూర్నగర్ పోలీసుల కథనం ప్రకారం కొత్తపేట పీవీటీ మార్కెట్ పక్క సందులో ఓ వృద్దుడు ( 55) కింద పడిపోయి మరణించిన సమాచారం అందు�
మారేడ్పల్లి : పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…చర్లప�
ఉస్మానియా యూనివర్సిటీ : భార్యాభర్తలు తగువులాడి భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో జీహెచ్ఎంసీ ఉద్యోగి అయిన భర్త ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు త
కందుకూరు : రోడ్డుపై నిలిచిన నీరు, డ్రైవరు అజాగ్రత్త, అతివేగం మూలంగా కారు అదుపు తప్పి ఇంటి ముందు పార్కింగ్ చేసిన మరో కారును ఢీకొట్టి తీవ్ర నష్టం కలిగించింది. ప్రమాదానికి కారణమైన కారులోని గాలి బుడగలు ( ఏయ�