హయత్నగర్ : దారితప్పి రోడ్డుపైకి వచ్చి ఏడుస్తున్న ఓ చిన్నారిని పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివ�
మియాపూర్ : మియాపూర్ ఠాణా పరిధిలో 13 నెలల పసికందు మృతి మిస్టరీగా మారింది. తొలుత పాప కిడ్నాప్ అయిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయటంతో మియాపూర్ పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. కొద్ది గంటల వ్యవధిలోనే సద�
పహాడీషరీఫ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రభులింగం వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్గాంధీనగర్లో నివాసము
మైలార్దేవ్పల్లి: వ్యక్తి అదృశ్యం అయిన సంఘటన మైలారేదేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉడంగడ్డ ప్రాంతానికి చెందిన సభావత్ లింగాయత్ (40) లేబర్ పని చేస్తూ �
మైలార్దేవ్పల్లి: షార్ట్ సర్య్కూట్తో ప్లాస్టిక్ ,స్పాంజి కంపెనీలు కాలి బుడిదయిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కాటేదా�
సైదాబాద్: అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్క పిల్ల (ఒరియో)ను గుర్తు తెలియని యువకుడు ఇంటి ముందు నుంచి తీసుకెళ్లాడు. కన్పించకుండా పోయిన కుక్క పిల్ల ఆచూకీ తెలుసుకోవాలని ఓ జంతు ప్రేమికుడు సైదాబాద్ పోలీసులక
Accident : రంగారెడ్డి జిల్లా నార్సింగిలో నలుగురు యువకులు పూటుగా మద్యం తాగి కారుతో బీభత్సం సృష్టించారు. మత్తులో అతివేగంగా నడిపి ఎదురుగా వస్తున్న జేసీబీని ఢీకొట్టారు.
దారుణ హత్య | కడప జిల్లాలో ఫ్యాక్షన్ మరోసారి పడగ విప్పింది. ప్రత్యర్థుల చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యాడు.
చిత్తూరు జిల్లాలో | చిత్తూర్ జిల్లా శాంతిపురం మండలంలో విషాదం ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి 12 ఏండ్లలోపు అక్కాచెల్లెలు ప్రాణాలు కోల్పోయారు.
దారుణం | ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ తగాదాల కారణంగా తోడబుట్టిన అన్ననే కత్తితో నరికి తమ్ముడు పాశవికంగా హతమార్చాడు.