నలుగురికి తీవ్రగాయాలు | కామారెడ్డి జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. మాచారెడ్డి మండలం గన్పూర్ స్టేజీ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు వెంట నిలుచున్న వారిపైకి దూసుకెళ్లడంతో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
వ్యక్తి దారుణ హత్య | కర్నూల్ జిల్లా నంద్యాలలోని వైఎస్ నగర్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జగన్ మోహన్ అనే వ్యక్తిని దుండగులు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు.
అనుమానాస్పద మృతి | రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్పూర్లో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి నిద్రించిన రెండేండ్ల బాలుడు తెల్లవారే సరికి ఇంటిపై నీటి ట్యాంకులో శవమై కనిపించ�
కంటైనర్ ఢీకొని ఇద్దరు దుర్మరణం | గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కంటైనర్ లారీ అదుపుతప్పి పాదచారులను ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
అనుమానాస్పదంగా వివాహిత మృతి | వివాహిత ఇంట్లో ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. విజయవాడలోని మాచవరం ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
ఆటోను ఢీకొట్టిన లారీ | కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా.. మరో ఏడుగురికి తీవ్రగ
యువకుడి దారుణ హత్య | నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం పొల్కంపల్లి గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన నామా నర్సింహ (32) శనివారం రాత్రి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా అదే గ్రామాని�
చెరువులో పడి నలుగురు మృతి | ఆంధ్రప్రదేశ్లోని నెల్లూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓజిలి మండలం రాజుపాలెం గ్రామంలో చెరువులో పడి నలుగురు మృతి చెందారు.