వ్యక్తి దారుణ హత్య | నగరంలోని ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఇంజిన్ బౌలి సమీపంలో దుండగులు అడ్డగించి గొంతుకోసి దారుణంగా హతమార్చ�
బైక్ను ఢీకొట్టిన టిప్పర్ | టిప్పర్ అదుపుతప్పి బైక్ను ఢీకొట్టడంతో యువకుడు దుర్మరణం చెందాడు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది.
ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం | కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి వాహనాల్లో డ్రైవర్లు దుర్మరణం చెందారు.
వరుస ఇళ్లలో చోరీ | మేడ్చల్ జిల్లా దుండగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి సారెగూడెంలోని వరుస రెండిళ్లలో నగలు, నగదు అపహరించారు.
కన్నతల్లిని కడతేర్చిన కుమార్తె | ఆంధప్రదేశ్లోని విజయనగరంలో జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడు కోసం కన్నతల్లినే కడతేర్చింది ఓ కుమార్తె. భోగాపురం మండలం సవర్లవల్లి గ్రామంలో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగుల�
పేలుడు ఘటనపై విచారణ ముమ్మరం | ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో పేలుడు ఘటనపై విచారణను ముమ్మరం చేశామని కడప ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన కేసు దర్య
ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ | కడప జిల్లా కలసపాడు మండలంలోని బైరటీస్ గనిలో జరిగిన పేలుడు ఘటనాస్థలాన్ని ఆ జిల్లా ఎస్పీ అన్బురాజన్ మధ్యాహ్నం పరిశీలించారు. పేలుడు ఘటనలో మొత్తం 10 మంది మృతి చెందినట్లు ఆయ�
తిరుమల అగ్నిప్రమాదం | తిరుమలలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సజీవ దహనమైన వ్యక్తి మల్లిరెడ్డిది ఆత్మహత్యగా నిర్ధారించారు. షాపు నెం.84 వద్ద పెట్రోల్ పోసుకుని మల్లిరెడ్డి బ�
వ్యక్తి దారుణ హత్య | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సోమందేపల్లి జగ్జీవన్ రామ్నగర్కు చెందిన హరిజన నాగేంద్ర(35)ను మంగళవారం అర్థరాత్రి గుర్