ఆడపిల్లనే వదిలించుకున్నారా.? | నిర్మల్ జిల్లాలో అమానవనీయ ఘటన జరిగింది. కుబీర్ మండలం పల్సి గ్రామం శివారులో అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లిపోయారు.
వ్యక్తి దారుణ హత్య | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎనుగొండలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మిట్టే నరసింహులు(40) అనే వ్యక్తిని కొందరు దుండగులు బండరాయితో కొట్టి దారుణంగా హతమార్చారు.
అక్కాచెల్లెళ్ల అదృశ్యం కేసు | వనస్థలిపురంలో కలకలం రేపిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల అదృశ్యం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ముగ్గురు మైనర్ బాలికలు ఇంటి నుంచి స్వయంగా వారే వెళ్లినట�