ఎల్బీనగర్ : మూసీ నదిలో ఓ గుర్తుతెలియని యువకుడి శవాన్ని చైతన్యపురి పోలీసులు కనుగొన్నారు. వరదనీటిలో కొట్టుకుని వచ్చిన సదరు వ్యక్తి శవం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫణిగిరి కాలనీ వద్ద ఒడ్డుకు కొట�
అబిడ్స్ : తన సోదరి ఇంటి నుంచి బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన మహిళ తిరిగి రాక పోవడంతో కుటుంబ సభ్యులు మంగళ్హాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఎ రాజశేఖర్రెడ్డి కథనం ప్రకారం….గగన్పహాడ్ ప్రాంతానిక
మైలార్దేవ్పల్లి : బట్టలు ఉతకడానికి వెళ్లిన వివాహిత ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ గోపరాజు తెలిపిన వివరాల ప్రకా�
బండ్లగూడ : స్కాలర్ షిప్ పేరుతో హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో భారీ స్కామ్ జరిగింది. గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ పేరుతో దాదాపు కోటి రూపాయలు వసూలు చేసిన నిర్వాహకులు ఉడాయించారు. ఓ అప్లికేషన్ లో విద్యార్థుల పూర్త�
బంజారాహిల్స్ : ఆన్లైన్లో లాటరీ వచ్చిందని నమ్మించి బ్యాంకు ఖాతానుంచి డబ్బులు కాజేసిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురం భీమ్ జిల్లా సిర్పూర్కు చ
హిమాయత్నగర్ : గుర్తు తెలియని ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. అడ్మిన్ ఎస్సై డి.కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల నారాయణగూడ ట్రాఫ�
బొంరాస్పేట : గుట్టు చప్పుడు కాకుండా పొలంలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంగడిరాయిచూరులో చోటు చేసుకుంది. బుధవారం సీఐ అప్పయ్య కథనం �
సికింద్రాబాద్ : చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే చైన్ స్నాచింగ్ జరిగింది. ఓ అపార్ట్మెంట్లో పని చేసేందుకు వెళ్తున్న వృద్ధురాలి మెడలోని 15 గ్రాముల బంగారు చైన్ను ఆగంతకుడు దొంగిలించుకుపోయాడు.
చాంద్రాయణగుట్ట : ఓ వ్యక్తి హత్యకు గురైన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరధిలో జరిగింది.మంగళవారం బండ్లగూడ అరోరా ఇంజనీరింగ్ కళాశాల దగ్గర్లో ఓ వ్యక్తి మృతదేహాం రోడ్డుపై పడి ఉందనే సమచారంతో ఫలక్ను
బొల్లారం : గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఈనెల 10న తిరుమలగిరి పరిధి టీచర్స్ కాలనీలో పెట్రోలింగ�
బంజారాహిల్స్ : ఇంటిముందు పార్క్ చేసిన స్కూటర్ చోరీ అయిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 5లోని దేవరకొండబస్తీలో నివాసం ఉంటున్�
పహాడీషరీఫ్ : మదర్సాలో చదువుతున్న ఓ విద్యార్థి ఉరేసుకుని మృతి చెందిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రభులింగం వివరాల ప్రకారం బీహార్కు చెందిన మహ్మద్ నవాజ్(14)తో పాటు అతన
బంజారాహిల్స్ : బకెట్లో ఉన్న వేడినీళ్లు మీదపడడంతో బాలుడికి తీవ్రగాయలయిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్లోని బీజేఆర్నగర్లో
బంజారాహిల్స్ : రెండునెలల క్రితం గుండెపోటుతో చనిపోయాడని బావించిన ఓ వ్యక్తి హత్యకు గురయినట్లు ఆరోపణలు రావడంతో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిద్రపోతున్న తన తండ్రిని తల్లి చున్నీతో �