వినాయక నవరాత్రులు ప్రారంభమయ్యాయి.... నిమజ్జనోత్సవం కూడా మరో ఆరు రోజులే ఉండడంతో పనిచేయని సీసీ కెమెరాలకు యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
రాష్ట్ర పోలీస్ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ‘బిగ్ బ్రదర్.. షాడో హోం మినిస్టర్' పేరుతో ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం ప్రకంపనలు సృష్టిస్తున్నది. హైదరాబాద్లోని ట్రై కమిషనరేట్ల పరిధిలో కొంద�
వినాయక చవితిని పురస్కరించుకొని గణేశ్ విగ్రహాల తరలింపు లో, మండపాల ఏర్పాట్లలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదివారం ప్రకటనలో హెచ్చరికలు జారీచేసింది.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పోలీసు వ్యవస్థ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తీవ్రంగా అబాసు పాలవుతున్నది. ఆ శాఖలో ఏడాదిన్నరగా జరుగుతున్న పోస్టింగ్ల వెనుక ముగ్గురు రాజ్యా�
రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖలో స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. డీజీపీ ఆఫీసు, అన్ని పోలీసు విభాగాలు, జిల్లా పోలీసు ఆఫీసుల్లో జాతీయ జెండాను ఎగురవేశారు.
పోలీసు శాఖలో సుదీర్ఘకాలంగా సేవలందించి, ఉద్యోగ విరమణ పొందిన అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏడాది కాలంగా అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడు
బాలాపూర్ మండలంలో రేషన్ కార్డుల పపింణీ కార్యక్రమం రసాభాసగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రొటోకాల్ పాటించలేదని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
జిల్లా పోలీస్ శాఖను భారీగా ప్రక్షాళన చేశారు. అవినీతి, వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎస్ఐలపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు జిల్లాలో ఒకేసారి 35 మంది ఎస్ఐలను బదిలీలు, పోస్టింగ్లు కల్పిస్తూ ఎస్పీ నారా�
SI Srinivas Goud | శనివారం నో బ్యాగ్ డే పురస్కరించుకొని పాపన్నపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు స్థానిక పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన అన్�
సినిమా నటీనటుల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ పచ్చ మీడియా చేసిన పిచ్చి ప్రచారం అంతా పచ్చి అబద్ధమని తేలిపోయింది. సినీతారల ఫోన్లు ట్యాప్ అయినట్టు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసుశాఖ స్పష్టంచేసింది. ఎస్ఐబీ మాజీ అధ�
పోలీస్శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
హైదరాబాద్ జిల్లాలో భద్రత లేని బస్సులపై నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్ హరిచందన దాసరి అధికారులకు సూచించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో విద్యార్థుల భద్రతపై పాఠశాల యాజమాన్యం, సంబంధిత శ
ఆబ్కారీలోనూ ఆన్లైన్ విధానానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. పోలీస్ శాఖ తరహాలోనే ఆబ్కారీ శాఖలో కూడా పరిపాలనకు సంబంధించిన అంశాలతో పాటు ఎఫ్ఐఆర్ల నమోదు తదితర అంశాలను సైతం ఆన్లైన్ విధానంలోకి తీసు�