రాష్ట్రంలోని హోంగార్డులకు ఎట్టకేలకు పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. డిసెంబర్ 6న రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల రైజింగ్డే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యా�
హోంగార్డులపై కాంగ్రెస్ ప్రభుత్వ చిన్నచూపు కొనసాగుతూనే ఉన్నది. గత సంవత్సరం హోంగార్డుల రైజింగ్ డేను నిర్వహించని ప్రభుత్వం.. ఈ సంవత్సరం కూడా ఎగ్గొటే సూచనలు కనిపిస్తున్నాయి.
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల నిర్వహణకు ప�
‘వాహన డ్రైవర్లు చలికాలంలో జర జాగ్రత్తగా ఉండండి.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదం తప్పదు’ అని పోలీసు శాఖ సూచించింది. ‘అరైవ్ అలైవ్' అవగాహన కార్యక్రమంలో భాగంగా చలికాలంలో రహదారి భద్రతపై వాహనదారులకు కీలక �
మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్సై రాజేశ్ లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వరి కోత యంత్రానికి సంబంధించి బ్యాటరీ చోరీ కేసు మాఫీకి ఓ వ్యక్తి నుంచి ఎస్సై రూ.40 వేలు డిమాండ్ చేయగా, ఈనెల 13న ఫో�
రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ విధించే చలానాలు ఇప్పుడు పేద, మధ్యతరగతి ప్రజల రోజువారీ ఖర్చులో భాగమైపోయాయి. కష్టపడి సంపాదించిన డబ్బుతో కడుపు నింపుకోవడం, ఇంటి అద్దె కట్టడం, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించడం.. �
ఢిల్లీలో జరిగిన బాంబుబ్లాస్ట్తో సంగారెడ్డి జిల్లాలో పోలీస్శాఖ అలర్ట్ అయ్యింది. పటాన్చెరు ప్రాంతంలో నిఘా నిద్రపోయింది అని ‘నమస్తే తెలంగాణ’లో ఇటీవల కథనం రావడంతో ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాలతో పోలీ�
బతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్దామనుకున్న ఓ వ్యక్తి.. వీసా కోసం తనకున్న ఎకరం భూమి అమ్ముకున్నాడు. కొనుగోలుదారుడి బంధువు స్నేహితుడి అకౌంట్ నుంచి తన అకౌంట్లోకి డబ్బులు జమకావడంతో సంతోషించాడు. ఇక విదేశాని
‘దేశంలోనే తెలంగాణ పోలీస్శాఖ ప్రథమ స్థానంలో ఉన్నది. ఆ స్థాయిని నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రొబేషనరీ డీఎస్పీలుగా మీపైనే ఉన్నది’ అని డీజీపీ బీ శివధర్రెడ్డి ఉద్బోధించారు.
జాతీయ సమైక్యత, సామరస్యం, దేశభక్తి, సమష్టిభావం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే తమ శాఖ లక్ష్యమని సీపీ సునీల్దత్ పేర్కొన్నారు. భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భ�
‘నాకు ప్రాణహాని ఉంది.. నన్ను చంపేలా ఉన్నారు సార్.. రక్షణ కల్పించండి’ అంటూ పోలీసులను వేడుకున్న ఓ వ్యక్తికి మెహదీపట్నం సీఐ ఇచ్చిన సమాధానం సభ్యసమాజం తలదించుకునేలా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుశాఖలో 17వేల ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నట్టు గుర్తించినా.. రెండేండ్లుగా ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదని పోలీసు ఉద్యోగార్థులు ప్రశ్నిస్తున్నారు. వేలల్లో ఖాళీలు ఉన్నా.. నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వెనుక ఆ
పోలీసు శాఖలో హోమ్గార్డుల పాత్ర కీలకం. ప్రతి విభాగంలో వారు లేనిదే పనులు జరగవు. దర్యాప్తు, నిఘా తదితర ప్రత్యేక విభాగాలు మినహా రోజువారి కార్యకలాపాలకు సంబంధించి హోమ్గార్డులు పోలీసు శాఖకు చేదోడు, వాదోడుగా �
‘అన్నతో ఇప్పుడే మాట్లాడిన. వాళ్లకు వీళ్లకు భయపడను. నేను చెప్పిందే ఇక్కడ వేదం. నా వెనుక అన్న, వదిన ఉన్నరు’ ఇవీ రాష్ట్ర రాజధానిలోని ట్రై కమిషనరేట్ల పరిధిలో ఓ డీసీపీ తరచుగా చెప్పుకుంటున్న మాటలు.