రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉన్నదా? మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టింపులేదా? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లల�
‘హైదరాబాద్ టు సైబరాబాద్ భలే డిమాండ్ గురూ’ అంటూ నమస్తే తెలంగాణలో ప్రచురించిన కథనం పోలీసు శాఖలో సంచలనంగా మారింది. హైదరాబాద్ నుంచి సైబరాబాద్కు 32మంది సబ్ఇన్స్పెక్టర్లను కేటాయించే క్రమంలో జరిగిన ఆర�
RS Praveen Kumar | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా 1991వ బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణలో అనురాగ్శర్మ, మహేందర్రెడ్డి తర్వాత పూర్తికాలపు డీ�
రాష్ట్ర పోలీసుశాఖ సిబ్బందికి డీజీపీ బీ శివధర్రెడ్డి శుభవార్త చెప్పారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకపై ప్రతి పోలీసు ఉద్యోగీ వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజు ప్రత్యేక సెలవు మంజూర
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కిందిస్థాయి సిబ్బంది బదిలీలు భారీగా జరిగాయి. పోలీస్ శాఖలోని సివిల్ సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేశారు. ఏఎస్సై, హెడ్కానిస్టేబుల్స్, కానిస్టేబుళ్లకు స్థాన చలనం కల్పిస్త�
రాజకీయ ఒత్తిళ్లతో మూడు నెలలకే మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ను బదిలీ చేసినట్లు పోలీస్ డిపార్టుమెంట్లో చర్చించుకుంటున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ను పునర్విభజన చేసి, రాచకొండ పేరును తొలగించిన ప్రభ
ప్రభుత్వం పోలీస్ శాఖలో ఉద్యోగోన్నతులు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. 1995, 1996 బ్యాచ్లకు చెందిన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్(డీజీ) హోదా కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేస�
బిజినేపల్లి మండలకేంద్రానికి అనుకొని ఉన్న జుట్టయ్యకుంట ధ్వంసం చేసిన ఘటనపై ఎట్టకేలకు కదలిక మొదలైంది. కుంట కట్టను చదును చేసేందుకు ఉపయోగించిన జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
Home Guards Transfer | టీఏ లేదు, డీఏ లేదు, హెచ్ఆర్ఏ అంతకన్నా లేదు.. అయినప్పటికీ హోంగార్డులు కచ్చితంగా బదిలీ కావాల్సిందేనని కొన్నేండ్లుగా పోలీసుశాఖ ఆదేశాలిస్తూనే ఉంది.
పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యం కల్పిస్తున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సంగారెడ్డిలోని స్థానిక జిల్లా పోలీస్ కార్యాల�
తన పేరుతో కొందరు అక్రమార్కులు మైక్రోఫైనాన్స్ అంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని, అలా వస్తున్న వార్తలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రముఖ సింగర్ మంగ్లీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఎవరికైనా ఆపద వస్తే పోలీసులే ముందుగా గుర్తుకు వస్తారు. వారిని ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకంతో ఉంటారు. అలాగే, పోలీసులు సైతం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కేసులు నమోదు చేస్తారు. కానీ, మానకొండూర్ న�