ఆ ఇద్దరు ఒకరికొకరు సహకరించుకున్నారు. కేసుల్లో వాటాలు పంచుకున్నారు. వాటిని సెటిల్ చేయడానికి లక్షల రూపాయలు తీసుకున్నారు. చోరీ సొత్తులోను వాటాలు కోరుకున్నారు. అంతేకాకుండా పెద్దసారు పేరు చెప్పి కోట్లల్లో
పోలీస్శాఖలోని అన్ని విభాగాల్లో ఖాళీల ను భర్తీ చేసేందుకు తక్షణమే 20వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు శుక్రవారం ప్రజావాణిలో విన్నవించారు. ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావ�
ఇటీవల పోలీసుశాఖలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాల నేపథ్యంలో టాస్క్ఫోర్స్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని సీపీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టాస్క్ఫోర్స్లో ఏండ్ల తరబడి పాతుకుపోయిన వారితో ప�
రాష్ట్రంలోని హోంగార్డులకు ఎట్టకేలకు పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. డిసెంబర్ 6న రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల రైజింగ్డే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యా�
హోంగార్డులపై కాంగ్రెస్ ప్రభుత్వ చిన్నచూపు కొనసాగుతూనే ఉన్నది. గత సంవత్సరం హోంగార్డుల రైజింగ్ డేను నిర్వహించని ప్రభుత్వం.. ఈ సంవత్సరం కూడా ఎగ్గొటే సూచనలు కనిపిస్తున్నాయి.
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల నిర్వహణకు ప�
‘వాహన డ్రైవర్లు చలికాలంలో జర జాగ్రత్తగా ఉండండి.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదం తప్పదు’ అని పోలీసు శాఖ సూచించింది. ‘అరైవ్ అలైవ్' అవగాహన కార్యక్రమంలో భాగంగా చలికాలంలో రహదారి భద్రతపై వాహనదారులకు కీలక �
మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్సై రాజేశ్ లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వరి కోత యంత్రానికి సంబంధించి బ్యాటరీ చోరీ కేసు మాఫీకి ఓ వ్యక్తి నుంచి ఎస్సై రూ.40 వేలు డిమాండ్ చేయగా, ఈనెల 13న ఫో�
రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ విధించే చలానాలు ఇప్పుడు పేద, మధ్యతరగతి ప్రజల రోజువారీ ఖర్చులో భాగమైపోయాయి. కష్టపడి సంపాదించిన డబ్బుతో కడుపు నింపుకోవడం, ఇంటి అద్దె కట్టడం, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించడం.. �
ఢిల్లీలో జరిగిన బాంబుబ్లాస్ట్తో సంగారెడ్డి జిల్లాలో పోలీస్శాఖ అలర్ట్ అయ్యింది. పటాన్చెరు ప్రాంతంలో నిఘా నిద్రపోయింది అని ‘నమస్తే తెలంగాణ’లో ఇటీవల కథనం రావడంతో ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాలతో పోలీ�
బతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్దామనుకున్న ఓ వ్యక్తి.. వీసా కోసం తనకున్న ఎకరం భూమి అమ్ముకున్నాడు. కొనుగోలుదారుడి బంధువు స్నేహితుడి అకౌంట్ నుంచి తన అకౌంట్లోకి డబ్బులు జమకావడంతో సంతోషించాడు. ఇక విదేశాని
‘దేశంలోనే తెలంగాణ పోలీస్శాఖ ప్రథమ స్థానంలో ఉన్నది. ఆ స్థాయిని నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రొబేషనరీ డీఎస్పీలుగా మీపైనే ఉన్నది’ అని డీజీపీ బీ శివధర్రెడ్డి ఉద్బోధించారు.
జాతీయ సమైక్యత, సామరస్యం, దేశభక్తి, సమష్టిభావం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే తమ శాఖ లక్ష్యమని సీపీ సునీల్దత్ పేర్కొన్నారు. భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భ�