తన పేరుతో కొందరు అక్రమార్కులు మైక్రోఫైనాన్స్ అంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని, అలా వస్తున్న వార్తలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రముఖ సింగర్ మంగ్లీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఎవరికైనా ఆపద వస్తే పోలీసులే ముందుగా గుర్తుకు వస్తారు. వారిని ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకంతో ఉంటారు. అలాగే, పోలీసులు సైతం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కేసులు నమోదు చేస్తారు. కానీ, మానకొండూర్ న�
Revanth Reddy | సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పెట్టుకున్న వెల్ఫేర్ (సంక్షేమ) కమిట్మెంట్స్ బరువయ్యాయని చెప్పారు.
Orderly System | పోలీసుశాఖలో ఆర్డర్లీ వ్యవస్థను దుర్వినియోగం చేయడం పరాకాష్ఠకు చేరుకున్నది. సిన్సియర్గా విధులు నిర్వహించే పోలీసు ఉన్నతాధికారులకు సంఘ విద్రోహ శక్తుల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన �
పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో భారీగా నిరసనలకు పిలుపు ఇచ�
Retirment Benefits | కాంగ్రెస్ ప్రజా పాలనలో.. తెలంగాణ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలంటే తీవ్ర అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటూనైనా ఉండాలి.. లేదా వాటి గురించే ఆలోచిస్తూ చనిపోయి ఉండాలి.
తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అగ్నిప్రమాదంలో సుమారు 1,100 కేసులకు సంబంధించిన ఫైళ్లు దగ్ధమయ్యాయన్న విష యం బయటకొచ్చింది. అవి ఏయే కేసులు? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు రిఫర్ చేశారు? ఆ కేసుల్లో నేరాల తీ�
పోలీస్ కమిషనరేట్ల పునర్విభజన పూర్తయినా, ఆయా కమిషనరేట్ల సరిహద్దుల్లో చిన్న చిన్న మా ర్పులు ఉండే అవకాశాలున్నాయని పోలీస్శాఖలో చర్చ నడుస్తున్నది. ప్రధానంగా హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల మధ్య బేగంప�
తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పోలీస్ శాఖ నేతృత్వంలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. దేశంలోని ఏడు సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్లలో హైదరాబాద్ ఒకటి. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ర్టానిక�
తెలంగాణ వేదికగా 74వ బీఎన్ మల్లిక్ స్మారక ఆలిండియా పోలీస్ ఫుట్బాల్ చాంపియన్షిప్ మార్చి 25 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరుగనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి గురువారం పేర్కొన్నారు.
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు లషర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 7న చేపట్టనున్న శాంతిర్యాలీకి అనుమతించాలని సోమవారం హైకోర్టు పోలీసు శాఖను ఆదేశించింది. గత నెల 17న సికింద్రాబాద్ ర
మాజీ మంత్రి హరీశ్రావు పోలీస్ అధికారులపై బెదిరించినట్టుగా చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.