‘నాకు ప్రాణహాని ఉంది.. నన్ను చంపేలా ఉన్నారు సార్.. రక్షణ కల్పించండి’ అంటూ పోలీసులను వేడుకున్న ఓ వ్యక్తికి మెహదీపట్నం సీఐ ఇచ్చిన సమాధానం సభ్యసమాజం తలదించుకునేలా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుశాఖలో 17వేల ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నట్టు గుర్తించినా.. రెండేండ్లుగా ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదని పోలీసు ఉద్యోగార్థులు ప్రశ్నిస్తున్నారు. వేలల్లో ఖాళీలు ఉన్నా.. నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వెనుక ఆ
పోలీసు శాఖలో హోమ్గార్డుల పాత్ర కీలకం. ప్రతి విభాగంలో వారు లేనిదే పనులు జరగవు. దర్యాప్తు, నిఘా తదితర ప్రత్యేక విభాగాలు మినహా రోజువారి కార్యకలాపాలకు సంబంధించి హోమ్గార్డులు పోలీసు శాఖకు చేదోడు, వాదోడుగా �
‘అన్నతో ఇప్పుడే మాట్లాడిన. వాళ్లకు వీళ్లకు భయపడను. నేను చెప్పిందే ఇక్కడ వేదం. నా వెనుక అన్న, వదిన ఉన్నరు’ ఇవీ రాష్ట్ర రాజధానిలోని ట్రై కమిషనరేట్ల పరిధిలో ఓ డీసీపీ తరచుగా చెప్పుకుంటున్న మాటలు.
పోలీస్శాఖలో పారదర్శక పాలనకు సంస్కరణలు అవసరమని, వీటితో పోలీస్శాఖ సామర్థ్యం మరింత పెంపొందుతుందని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇండియన్ పోలీస్ ఫౌండేషన్(ఐపీఎఫ్)తో రాష్ట్ర పోలీస్శాఖ ఒప్పంద�
ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితంలో అనుకున్నది సాధించాలనుకున్నారు ఆ మహిళలు. తమకు ఇది సాధ్యపడుతుందా అని ఆలోచించే బదులు, ఎంచుకున్న రంగమేదైనా రాణించాలనే లక్ష్యంతో శ్రమించారు. కఠిన శిక్షణలు కలిగిన పోలీసుశాఖలో �
తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. భద్రత లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారడానికి పోలీసుశాఖ ‘నమస్తే తెలంగాణ’కు వివరణ రూపంలో ఇచ్చిన గణాంకాలే అద్దం పడుతున్నాయి. ‘నమస్తే తెలం
వినాయక నవరాత్రులు ప్రారంభమయ్యాయి.... నిమజ్జనోత్సవం కూడా మరో ఆరు రోజులే ఉండడంతో పనిచేయని సీసీ కెమెరాలకు యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
రాష్ట్ర పోలీస్ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ‘బిగ్ బ్రదర్.. షాడో హోం మినిస్టర్' పేరుతో ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం ప్రకంపనలు సృష్టిస్తున్నది. హైదరాబాద్లోని ట్రై కమిషనరేట్ల పరిధిలో కొంద�
వినాయక చవితిని పురస్కరించుకొని గణేశ్ విగ్రహాల తరలింపు లో, మండపాల ఏర్పాట్లలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదివారం ప్రకటనలో హెచ్చరికలు జారీచేసింది.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పోలీసు వ్యవస్థ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తీవ్రంగా అబాసు పాలవుతున్నది. ఆ శాఖలో ఏడాదిన్నరగా జరుగుతున్న పోస్టింగ్ల వెనుక ముగ్గురు రాజ్యా�
రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖలో స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. డీజీపీ ఆఫీసు, అన్ని పోలీసు విభాగాలు, జిల్లా పోలీసు ఆఫీసుల్లో జాతీయ జెండాను ఎగురవేశారు.
పోలీసు శాఖలో సుదీర్ఘకాలంగా సేవలందించి, ఉద్యోగ విరమణ పొందిన అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏడాది కాలంగా అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడు
బాలాపూర్ మండలంలో రేషన్ కార్డుల పపింణీ కార్యక్రమం రసాభాసగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రొటోకాల్ పాటించలేదని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.