పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని ప్రాజెక్టు అథారిటీ, ఏపీ సర్కారుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అల్టిమేటం జారీ చేసింది. తెలంగాణ ఒత్తిడి మేరకు ముంపుపై అధ్యయనానికి కాలపరిమితిని వి ధించిం�
Polavaram | ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్లే భద్రాచలం పట్టణానికి వరద పోటెత్తి ముంపునకు గురైందని ప్రత్యేక నిపుణుల కమిటీ ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను సమర్పించింది
సూర్యాపేట జిల్లాలో భూకంపం వచ్చింది. కృష్ణానది తీర ప్రాంతంలోని చింతలపాలెం, మెళ్లచేరువు మండలాల్లో ఉన్న పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం 7.25 గంటలకు భూమి కంపించింది.
పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పునరావాసంపై కేంద్రం చేతులెత్తేసింది. కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్కే నిధులను చెల్లిస్తామని లోక్సభ వేదికగా స్పష్టంచేయటంతో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ర్టాలతో ఏకాభిప్రాయం సాధించాలని, ఆ దిశగా సీఎంల స్థాయిలో సమావేశం నిర్వహించాలని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
Telangana ENC | రాష్ట్రంలో ముంపుపై పీపీఏ భేటీలో ప్రస్తావించామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. పోలవరం వెనుక జలాల వల్ల రాష్ట్రంలో ముంపుపై ప్రధానంగా ప్రస్తావించామని స్పష్టం చేశారు. పోలవరం ప�
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్ష పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు వ్యవసా�
పోలవరం ప్రాజెక్టు వల్లే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది భద్రాచలం వద్ద వరద పోటెత్తిందని ప్రత్యేక నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. భద్రాచలం వద్ద వరద ప్రభావం, కారణాలు, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలను సిఫా
పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు భారీగా ముంపు పొంచి ఉన్నదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ వద్ద నీటి నిల్వ సందర్భంలో 891 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని, మారిన డిశ్చార్జ్ డిజైన్తో మ�
గోదావరి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఆయా సమస్యలపై అవసరమైతే సీఎంలు, సీఎస్ల స్థాయిలో చర్చలు జరపాలని ధర్మసనం వ్యాఖ్యానించిం