Godavari | తెలంగాణను ఎండబెట్టి... గోదావరిని కొల్లగొట్టే కుట్ర మరింత శరవేగంగా అమలవుతున్నది. ప్రాణహిత జలాలను తెలంగాణకు దక్కకుండా ఇటు రాయలసీమ... అటు తమిళనాడుకు తన్నుకుపోయే ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసేందుకు ఏకం�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిదోపిడీ విషయంలో దుందుడుకు చర్యలు మానడం లేదు. ఇప్పటికే వివిధ రూపాల్లో నీటిని అక్రమంగా తరలించుకుపోతున్న ఏపీ సర్కార్.. ఎస్ఆర్ఎంసీ (శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్)ని సిమెంట్ �
President Murmu | ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇందుకు గాను కేంద్రం రూ. 12వేల కోట్లను కేటాయించిందని వెల్లడించారు.
గోదావరి నుంచి సముద్రంలో కలిసే వరద జలాలను పోలవరం నుంచి బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా అంతర్రాష్ట్ర రివర్ లింక్ ప్రాజెక్టుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణపై పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందంతో సమగ్ర అధ్యయనం జరిపించి నెల రోజుల్లోగా నివేదిక అందజేయాలని సీఎం రేవంత్రెడ్డి సంబంధ
Polavaram | ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణపై పడే ప్రభావంపై ప్రభుత్వం అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధ్యయనం బాధ్యతలను ఐఐటీ హైదరాబాద్కు అప్పగించింది.
AP Cabinet | ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో రూ. 24,276 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో ఏర్పడుతున్న ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని కేంద్ర జల్శక్తిశాఖకు తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ అనిల్కుమార్ శుక్రవారం లేఖ రాశారు.
Kandula Durgesh | ధవళేశ్వరం ఇరిగేషన్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధంపై ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయన్ని మంత్రి స�
AP Cabinet | ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు (Polavaram) నిర్మాణ బాధ్యతలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ కేబినెట్ అభినందిస్తూ తీర్మానించింది.