AP Cabinet | ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో రూ. 24,276 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో ఏర్పడుతున్న ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని కేంద్ర జల్శక్తిశాఖకు తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ అనిల్కుమార్ శుక్రవారం లేఖ రాశారు.
Kandula Durgesh | ధవళేశ్వరం ఇరిగేషన్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధంపై ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయన్ని మంత్రి స�
AP Cabinet | ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు (Polavaram) నిర్మాణ బాధ్యతలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ కేబినెట్ అభినందిస్తూ తీర్మానించింది.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి భారీగా నిధులు కేటాయించినా, తెలంగాణ పదాన్ని �
పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన ముగిసింది. పోలవరం ప్రాజెక్టు సమస్యలపై అధ్యయనం చేసేందుకు 4 రోజులపాటు ఆ ప్రాంతంలో పర్యటించిన ఈ బృందం.. తొలిరోజు అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్, స్పిల్వేల
Polavaram project | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను అమెరికా, కెనడాకు చెందిన అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు.
Polavaram | పట్టుబట్టి తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేలా చేశానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టును సోమవారం చంద్రబాబు సందర్శించారు. అధికారులతో కలిసి ఆయన ప్రాజెక్టును కలియ�