కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి భారీగా నిధులు కేటాయించినా, తెలంగాణ పదాన్ని �
పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన ముగిసింది. పోలవరం ప్రాజెక్టు సమస్యలపై అధ్యయనం చేసేందుకు 4 రోజులపాటు ఆ ప్రాంతంలో పర్యటించిన ఈ బృందం.. తొలిరోజు అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్, స్పిల్వేల
Polavaram project | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను అమెరికా, కెనడాకు చెందిన అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు.
Polavaram | పట్టుబట్టి తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేలా చేశానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టును సోమవారం చంద్రబాబు సందర్శించారు. అధికారులతో కలిసి ఆయన ప్రాజెక్టును కలియ�
పోలవరం ప్రాజెక్టు ముంపు, బ్యాక్ వాటర్ ప్రభావం అం శాలపై ఏపీ ఆది నుంచీ మీనమేషాలు లెక్కిస్తున్నది. ముంపుపై సర్వే చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ నే, అడుగు కూడా ముందుకేయడం లేదు.
పోలవరం ప్రాజెక్టు వల్ల ఏర్పడే ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాల్సిందేనని తెలంగాణ సర్కారు మరోసారి తేల్చిచెప్పింది. హైదరాబాద్లోని కేజీబీవో కార్యాలయంలో సోమవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం జరిగి�
‘పోలవరం’ ముంపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తప్పుడు నివేదికను ఇవ్వడంపై తెలంగాణ సర్కార్ మండిపడింది. ముంపు ప్రభావంపై సర్వే చేపట్టకుండానే సమస్య పరిష్కారమైందని తెలుపుతూ సుప్రీంకోర్టు�
న్యాయపరమైన వివాదాలు తొలగిపోయిన నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పరిశీలనను త్వర గా పూర్తి చేయాలని కేంద్ర జలసంఘానికి తెలంగాణ సర్కారు విజ్ఞప్తిచేసింది.
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ పూర్తిగా తప్పుల తడకగా ఉన్నదని తెలంగాణ అభ్యంతరం వ్యక్తంచేసింది.
పోలవరం ప్రాజెక్టు వద్ద ఈ ఏడాది నమోదైన గోదావరి ప్రవాహాలకు సంబంధించిన సమాచారాన్ని అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి తెలంగాణ మరోసారి లేఖ రాసింది.
పోలవరం ప్రాజక్టు పూర్తికాక ముందే భద్రాచలం ప్రాంతంలో తీవ్ర ముం పు సమస్య ఏర్పడుతున్నదని, ఇది పూర్తయితే పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆందోళన వ్యక్తంచేశారు. శుక్రవారం వర�
భద్రాద్రి మన్యానికి ఏటా వరద గుబులు తప్పడం లేదు. ఎక్కడ వానలు కురిసి వరద పొంగినా చివరికి భద్రాద్రి ఏజెన్సీకి ముంపు కష్టాలు తప్పవు. ప్రతి వానకాలం సీజన్లో జూలై, ఆగస్టు వచ్చిందంటే చాలు అక్కడి ప్రజలకు గుండెల్�