ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) బృందం సందర్శించింది. ఆదివారం ఉదయం పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న ముగ్గురు సభ్యుల బృందం..
ఆంధ్రప్రదేశ్లోని విలీన గ్రామాల ప్రజలు చేస్తున్న డిమాండ్పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్పై నమ్మకం కోల్పోవడం వల్లనే...
ఆది నుంచీ తెలంగాణ ఆందోళన సుప్రీంకోర్టులో కేసు దాఖలు సీడబ్ల్యూసీకి 15సార్లు లేఖలు దిగొచ్చిన కేంద్ర జలసంఘం పోలవరం బ్యాక్ వాటర్ ఎఫెక్ట్పై పూర్తిస్థాయి స్టడీ చేయించాలని నిర్ణయం పీపీఏ, అంధ్రప్రదేశ్కు ఆ�
తెలంగాణ ప్రజలు ఉద్యమ కాలం నుంచి దేని గురించి భయపడుతున్నారో అదే జరుగుతున్నది. తెలుగువారి అయోధ్యాపురి భద్రగిరిలోని రాముడి దివ్య ఆలయం పోలవరం బ్యాక్వాటర్లో జలదిగ్బంధమయ్యే పరిస్థితి నెలకొన్నది. పొరుగు ర�
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ప్రాంతంలోని లక్షల మంది ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, కేంద్ర జల సంఘం వెంటనే స్పందించి శాస్త్రీయ అధ్యయనం చేయాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కో�
మరో రెండేండ్ల సమయం ఇచ్చినా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వదని, జగన్ సర్కార్కు ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలన్న ధ్యాసే లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. అసలు జగన్ వద్ద ప్రణాళికలేవీ లేవని...
రెండు రోజుల్లోనే ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును మెఘా ఇంజినీరింగ్ సంస్థ పెంచింది. జులై 15 న పనులను ప్రారంభించి.. 17వ తేదీ కల్లా పనులు పూర్తి చేసింది. వరద నీరు ఎగువ కాఫర్ డ్యాం పై నుంచి ప్రవహించకుండా ఈ నిర్ణయం...
భారీ మొత్తంలో వరద నీటి ఇన్ఫ్లోతో పోలవరం ఈ ఏడాది చరిత్ర సృష్టించింది. గత శతాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంతగా పోలవరానికి పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతున్నది.
హైదరాబాద్ : వందేండ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో గోదావరికి వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి.. 9 లక్ష�
ఒడిశా, ఛత్తీస్గఢ్కే కాదు మా రాష్ర్టానికీ నష్టం అందుకే సుప్రీంకోర్టు కేసులోనూ ఇంప్లీడ్ వాటితో సమానంగా నివారణ చర్యలు చేపట్టాలి పోలవరం అథారిటీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ హైదరాబాద్, జూన్16 (నమస్తే తెలంగాణ
గోదావరిలో ఏపీ 493.5 టీఎంసీలకు మించి ఉపయోగించుకోకుండా కట్టడిచేయాలని కేంద్ర జలశక్తి శాఖను తెలంగాణ కోరింది. పోలవరం ఆధారంగా ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులన్నీ నిలిపివేయించాలని డిమాండ్ చేసింది.