పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ర్టాలతో ఏకాభిప్రాయం సాధించాలని, ఆ దిశగా సీఎంల స్థాయిలో సమావేశం నిర్వహించాలని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
Telangana ENC | రాష్ట్రంలో ముంపుపై పీపీఏ భేటీలో ప్రస్తావించామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. పోలవరం వెనుక జలాల వల్ల రాష్ట్రంలో ముంపుపై ప్రధానంగా ప్రస్తావించామని స్పష్టం చేశారు. పోలవరం ప�
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్ష పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు వ్యవసా�
పోలవరం ప్రాజెక్టు వల్లే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది భద్రాచలం వద్ద వరద పోటెత్తిందని ప్రత్యేక నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. భద్రాచలం వద్ద వరద ప్రభావం, కారణాలు, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలను సిఫా
పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు భారీగా ముంపు పొంచి ఉన్నదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ వద్ద నీటి నిల్వ సందర్భంలో 891 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని, మారిన డిశ్చార్జ్ డిజైన్తో మ�
గోదావరి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఆయా సమస్యలపై అవసరమైతే సీఎంలు, సీఎస్ల స్థాయిలో చర్చలు జరపాలని ధర్మసనం వ్యాఖ్యానించిం
ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) బృందం సందర్శించింది. ఆదివారం ఉదయం పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న ముగ్గురు సభ్యుల బృందం..
ఆంధ్రప్రదేశ్లోని విలీన గ్రామాల ప్రజలు చేస్తున్న డిమాండ్పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్పై నమ్మకం కోల్పోవడం వల్లనే...
ఆది నుంచీ తెలంగాణ ఆందోళన సుప్రీంకోర్టులో కేసు దాఖలు సీడబ్ల్యూసీకి 15సార్లు లేఖలు దిగొచ్చిన కేంద్ర జలసంఘం పోలవరం బ్యాక్ వాటర్ ఎఫెక్ట్పై పూర్తిస్థాయి స్టడీ చేయించాలని నిర్ణయం పీపీఏ, అంధ్రప్రదేశ్కు ఆ�