ఏపీ సీఎం జగన్తో కలిసి కేంద్ర మంత్రి షెఖావత్.. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించారు. అక్కడి నుంచి వ్యూపాయింట్కు చేరుకుని పనులు జరుగుతున్న తీరును...
Polavaram Project: ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్లుగా కనిపిస్తున్నది. కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన రెండ్రోజుల్లోనే పోలవరంకు నిధులు మంజూరయ్యాయి. నేడో రేపో ఆ నిధులు...
పర్యావరణ అనుమతుల ఉల్లంఘనపై ఎన్జీటీ తీవ్ర ఆగ్రహం పోలవరం ప్రాజెక్టుపై రూ.120 కోట్లు జరిమానా పనులు నిలిపివేయాలని ఆదేశం హైదరాబాద్, డిసెంబర్2 (నమస్తే తెలంగాణ): పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పోలవరంతో పాటు పలు �
అమరావతి, జూన్ 10: పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే కారణమని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అని అనిల్ అన్నారు. నోటికి
రూ.20,398.61 కోట్లకు మించి ఇవ్వొద్దని ఆదేశంహైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ఏపీలోని పోలవరం సాగునీటి ప్రాజెక్టుపై కేంద్రం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ ప్రాజెక్టుకు రూ.20,398.61 కోట్లకు మించి ఇవ్వొదంటూ కేంద్ర జలవనర�