హైదరాబాద్ : వందేండ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో గోదావరికి వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి.. 9 లక్ష�
ఒడిశా, ఛత్తీస్గఢ్కే కాదు మా రాష్ర్టానికీ నష్టం అందుకే సుప్రీంకోర్టు కేసులోనూ ఇంప్లీడ్ వాటితో సమానంగా నివారణ చర్యలు చేపట్టాలి పోలవరం అథారిటీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ హైదరాబాద్, జూన్16 (నమస్తే తెలంగాణ
గోదావరిలో ఏపీ 493.5 టీఎంసీలకు మించి ఉపయోగించుకోకుండా కట్టడిచేయాలని కేంద్ర జలశక్తి శాఖను తెలంగాణ కోరింది. పోలవరం ఆధారంగా ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులన్నీ నిలిపివేయించాలని డిమాండ్ చేసింది.
ఏపీ సీఎం జగన్తో కలిసి కేంద్ర మంత్రి షెఖావత్.. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించారు. అక్కడి నుంచి వ్యూపాయింట్కు చేరుకుని పనులు జరుగుతున్న తీరును...
Polavaram Project: ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్లుగా కనిపిస్తున్నది. కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన రెండ్రోజుల్లోనే పోలవరంకు నిధులు మంజూరయ్యాయి. నేడో రేపో ఆ నిధులు...
పర్యావరణ అనుమతుల ఉల్లంఘనపై ఎన్జీటీ తీవ్ర ఆగ్రహం పోలవరం ప్రాజెక్టుపై రూ.120 కోట్లు జరిమానా పనులు నిలిపివేయాలని ఆదేశం హైదరాబాద్, డిసెంబర్2 (నమస్తే తెలంగాణ): పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పోలవరంతో పాటు పలు �
అమరావతి, జూన్ 10: పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే కారణమని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అని అనిల్ అన్నారు. నోటికి