Banswada | బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని మరింతగా బలోపేతం చేయడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేసేందుకు స్థానిక పార్టీ నేతలు గట్టిగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ
బెదిరింపులకు భయపడేదే లేదు.. అలాంటి వారు రాజకీయ నేతలైనా, అధికారులైనా వారి పేర్లను పింక్ బుక్లో రాస్తున్నాం.. అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ నియోజకవ�
మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి నిజామాబాద్ కలెక్టరేట్కు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు ఆందోళన
స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం అంటే ఎంతకాలం? దానికో పరిమితి, పద్ధతి లేదా? అని సర్వోన్నత న్యాయస్థానం పలుమార్లు ప్రశ్నిస్తున్నా బాధ్యులైన అసెంబ్లీ అధికారులు, వారి తరఫున వాదిస్తున్న దిగ్గజ న్యాయ�
Pocharam Srinivasa Reddy | సేవాలాల్ మహారాజ్ జన్మించింది బంజారా కుటుంబంలో అయినప్పటికీ సమాజంలో అందరికీ ఆదర్శప్రాయుడయ్యారని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
దశాబ్దాలుగా జెండా మోసిన వారిని కాదని వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. పార్టీ నాయకత్వ తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీర్కూర్లో గురువారం ధర్నాకు దిగారు.
కాంట్రాక్టు బిల్లుల కోసమే బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లోకి వచ్చారని, ప్రజల సంక్షేమం కోసం కాదని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి అనుచరులు ఆరోపించారు.
కేసీఆర్ నాయకత్వంలో ఐదేండ్లుగా మండలాలు, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు చేసిన సేవలు మరవలేనివని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నా�
సాధారణ స్థాయి నాయకులు, సాధారణమైన ధోరణులతో ఉండేవారు పార్టీలు మారటం ఆ స్థాయికి, ధోరణికి అనుగుణంగా జరిగేది. వారికి రాజకీయాల్లోకి రావటం నుంచి మొదలుకొని జీవించినంతకాలం అదొక వ్యాపారం మాత్రమే.
బొగ్గు గనుల వేలం వెనుక మరొక అదృశ్యశక్తి ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెర వెనక ఉన్న ఆ అదృశ్యశక్తి ఎవరో బహిర్గతం కావాలని పేర్కొన్నారు.
పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరడాన్ని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రంగా ఖండించారు. అధికారం, పదవులు లేకుంటే బతకలేమా? ఈ వయస్సులో పార్టీ మారడం మీకు భావ్యమా? అని ఓ ప్రకటనలో ప్రశ్నించారు.
Pocharam Srinivasa Reddy | అసెంబ్లీ ఎన్నికల్లో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చ
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా శనివారం మూడోరోజు 4 నామినేషన్లు దాఖలయ్యాయి. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఇప్పటికే నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేయగా, తా�