నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ ద్వారా ప్రతి గుంటకూ సాగు నీరందేలా పనులు చేపట్టాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. సిద్దాపూర్ వద్ద రూ.120 కోట్లతో చేపట్�
యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం మొండివైఖరి అవలంబించినా తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి ధాన్యం సేకరణను విజయవంతంగా పూర్తిచేసిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్
Nrusimha swamy | నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూర్లో రాజ్యలక్ష్మీ సమేత నృసింహ స్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ప్రాతఃఆరాధనతో ప్రారంభమైన కార్యక్రమాలు..
దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఏకైన రాష్ట్రం తెలంగాణ అని శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిర్మలాపూర్లో 33/11 �
‘రెండు జాతీయ పార్టీలకు చెందిన ఇద్దరు తోపు ఎంపీలు.. తెలంగాణ రైతుల గురించి ఒక్కనాడైనా పార్లమెంటులో మాట్లాడారా..? తెలంగాణ గోసను ఎన్నడైనా వినిపించారా? ధాన్యం కొనబోమన్న కేంద్ర సర్కారును ఏనాడైనా నిలదీశారా?’ అన�
లబ్ధిదారులు తల్లిదండ్రులను ఉంచుకుంటేనే డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరు పేదలకు సేవచేయడంలోనే నిజమైన ఆనందం రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, ఏప్రిల్ 1: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్
పేద పిల్లలకు మంచి భవిష్యత్తు చదువు ద్వారానే సాధ్యమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మైనార్టీ గురుకుల పాఠశా�
యువత తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి సర్కారు కొలువుల కోసం సిద్ధం కావాలి బాన్సువాడ, వర్నిలో ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు బాన్సువాడలో ప్రభుత్వ కళాశాలల వార్షికోత్సవంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరె