ప్రధానిగా మోదీ (PM Modi) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం రాత్రి 7.30 గంటలకు రాష్ట్రపతి భవన్లో ఆయన ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేస్తారు. అయితే మోదీ తన క్యాబెనెట్లో ఎవరెవరికి చోటుకల్పిస్తారనే అంశంపై ఆసక్తి
ప్రధానిగా మోదీ (PM Modi) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో మాజీ ప్రధాని నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న ప్రధానిగా రికార్డు సృష్టించనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి రాష్ట్రపతి భవన్ వ
ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Modi) మూడోసారి నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రాజ్ఘాట్లో జాతిపిత మహాత్మా గాంధీక�
అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఈ ఎన్నికలు విభిన్న భావాలున్న రెండు కూటముల మధ్య జరిగాయి.
గత రెండు లోక్సభ ఎన్నికల్లో సొంతంగా బెంచ్ మార్కు 272ను దాటిన బీజేపీ.. ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఆ మార్కును అందుకోలేకపోయింది. 2014 ఎన్నికల్లో 282 సీట్లు, 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకోగా, 2024 ఎన్నికల్లో మాత్రం 240 సీట�
ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో భ
ఈనాడు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పత్రిక, సినిమా, సాహిత్యరంగాల్లో ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలుగు మీడియా రంగానికి కొత
ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాబోనని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందిందా? అని మమతను మీడియా అడుగ్గా.. ‘నాకు ఆహ్వానం రాలే�
Vane Bharat | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లకు విశేష స్పందన లభిస్తోంది. అందుకే దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్ల సంఖ్యను గణనీయంగా పెంచుతున్నారు. తక్కువ సమయంలోనే సుదూర ప్రయాణాలకు వ
Sheikh Hasina | ఆదివారం సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారమహోత్సవం ఉండబోతోంది. ఇందులో భాగంగా కేంద్రం ఆహ్వానం మేరకు బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి (Bangladesh PM) షేక్ హసీనా (Sheikh Hasina) ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు.
ఈనాడు గ్రూప్ అధిపతి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అని చెప్పారు. పాత్రికేయ, సినీరంగంపై ఆయన చెరగని ముద్�
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నప్పటికీ, బీజేపీ బాగా బలహీనపడిందని ‘మూడీస్ అనలిటిక్స్' పేర్కొన్నది. ఈ మేరకు శుక్రవారం ‘భారత ఎన్నికల సమీక్ష: సంకీర్ణ ప్రభుత్వంలోకి బీజేపీని చేర్చిన ఓటర్లు’ �
కమలం పార్టీలో లోక్సభ ఎన్నికల ఫలితాలు కల్లోలం సృష్టిస్తున్నాయి. భారీగా సీట్లు తగ్గిపోవడం, సొంతంగా మ్యాజిక్ ఫిగర్ అందుకోకపోవడం పట్ల పార్టీ నేతలు, శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొన్నది.