ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకోగల, అధిక దిగుబడినిచ్చే 109 రకాల కొత్త వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. వ్యవసాయ ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంపొందించటంలో భాగంగా ఈ విత్తన రకాలను దేశవ్యాప్తంగా రైతు�
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కేరళ పర్యటన కొనసాగుతోంది. వయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి తుడిచిపెట్టుకుపోయిన ప్రాంతాల్లో మోదీ పర్యటిస్తున్నారు.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కన్నూరు విమానాశ్రయం నుంచి వయనాడ్ (Wayanad) చేరుకున్నారు. కొండచరియలు వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్ సర్వే (aerial survey) చేపట్టారు.
ప్రకృతి ప్రకోపానికి తుడిచిపెట్టుకు పోయిన వయనాడులో ప్రధాని మోదీ (PM Modi) పర్యటించనున్నారు. వరణుడు సృష్టించిన విలయాన్ని ప్రత్యక్షంగా చూడనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయ, పునరావాస చర్యలను సమ�
బంగ్లాదేశ్ పరిణామాలు భారత ప్రధాని మోదీకి గుణపాఠం కావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. వక్ఫ్బోర్డు సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిర�
Bangladesh | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం వీడిన అనంతరం హింసాకాండ కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమంలో కేంద్రం చొరవ తీసుకున్నది. అక్కడి హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శ
BJP MPs: ఎస్సీ, ఎస్టీల ఉపవర్గీకరణతో పాటు క్రిమీలేయర్ అంశంపై ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. అయితే ఆ తీర్పుపై వంద మంది బీజేపీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ సికందర్ కుమార్ నే�
Olympics | పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని నెగ్గింది. స్పెయిన్ జట్టును 2-1 తేడాతో ఓడించి భారత్ ఈ పతకాన్ని గెలుచుకుంది. భారత జట్టు వరుసగా రెండోసారి ఒలింపిక్స్లో కాంస్య ప�