PM Modi | పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన సరబ్జోత్ సింగ్కు ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం ఫోన్ చేశారు. ఒలింపిక్స్లో పతకం గెలిచినందుకు అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ క్రీడా వేదికపై భార�
Post Union Budget 2024-25 Conference : 2014కు ముందు యూపీఏ ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్ధ మెరుగ్గా ఉందని చూపేందుకు బడ్జెట్లో భారీ ప్రకటనలు గుప్పించేదని, క్షేత్రస్ధాయిలో వాటి అమలును పట్టించుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Kerala | కేరళలోని (Kerala) వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Landslides | కేరళలోని వయనాడ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది.
తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్గా నియమితులు కావడంపై త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత జిష్ణు దేవ్ వర్మ స్పందించారు. అగర్తలాలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ గవర్నర్గా నియమించడంపై ఆశ్చర్యం వ్యక్తం చ�
Uday Scheme | రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల బిగింపునకు రంగం సిద్ధమైందా? విద్యుత్తు వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిందా? ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్న
లఢక్లో 4,064 చదర పు కిలోమీటర్ల భూ భాగాన్ని చైనా ఆక్రమించిందని, దీనిపై నిజాలు వెలికితీయడానికి ప్రయత్నిస్తున్న తనను కోర్టులో మోదీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నదని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు
EMPLOYMENT అనే ఆక్రోనింను ఆధారం చేసుకుని వాటి అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తామనే వాగ్దానంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి బడ్జెట్ను 23 జూలై రోజు లోక్సభలో ప్రవేశపెట్టారు.
NITI Aayog | ఢిల్లీలో నీతి ఆయోగ్ (NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన 9వ పాలక మండలి భేటీ అయ్యింది.
తెలంగాణపై ప్రధాని మోదీ మొదటి నుంచే మనసులో ద్వేషం నింపుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తంచేశారు. ‘సాబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ అంటూనే అందులో తెలంగాణను మాత్రం దూరం పెడుతున్నా
ప్రధాని మోదీ (PM Modi) త్వరలో ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. వచ్చే నెల 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సమావేశం కానున్నారు. దీంతో రష్యాతో యుద్ధం తర్వాత ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్లడం ఇదే మొదటిసారి.
Samajwadi Party chief : యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాషాయ పాలకులు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు ప్రతి వ్యవస్ధనూ నిర్వీర్యం చేశారని, ప్రతి విభాగాన్నీ ధ్వంసం చేశారని ఆరోపించారు.
Charaideo Maidam: అహోమ్ చక్రవర్తుల సమాధులకు.. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది. ఈశాన్య అస్సాంలో ఈ ప్రాంతం ఉన్నది. కల్చరల్ ప్రాపర్టీ క్యాటగిరీలో ఆ ప్రాంతానికి యునెస్కో గుర్తింపు కల�