మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ (PM Modi) తొలి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటలీలో జరుగనున్న జీ7 సదస్సులో మోదీ పాల్గొంటారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపూలియో వేదికగా ఈ సమావేశం జరుగుతున్నద�
ప్రధానిగా బీజేపీ అగ్ర నేత నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎన్నికల ముందు ఉన్న వాడీ, వేడీ ప్రస్తుతం ఆయనలో మచ్చుకైనా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒడిశా తొలి బీజేపీ సీఎంగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. సీనియర్ బీజేపీ నేత, పత్నగర్ ఎమ్మెల్యే కేవీ సింగ్ డియో, నంపర నుంచి తొలిసారిగా శాసనసభ్యుడిగా నెగ్గిన ప్రవతి పరిద ఉప ముఖ్యమంత్రు�
సందర్భం ఉన్నా, లేకున్నా ప్రతిపక్షాలను ప్రధాని మోదీ విమర్శిస్తుంటారు. అది బహిరంగ సభనా? ఎన్నికల ప్రచారమా? లేదా పార్లమెంటా? అనేది ఆయనకు అనవసరం. విపక్షాలపై విరుచుకుపడటమే ఆయనకు తెలుసు. 2014 నుంచి మొదలుకొని తాజా స�
Chandrababu | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు (N Chandrababu Naidu) ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
Modi cabinet | మోదీ మంత్రివర్గంలో ఇంచుమించు అందరూ కోటీశ్వరులే. మొత్తం 71 మందిలో 70 మంది ఆస్తులు వెల్లడించగా, 99 శాతం కోటీశ్వరులని, వారి సగటు ఆస్తులు 107.94 కోట్లని ఏడీఆర్ తెలిపింది.
తెలంగాణలోని ఏడు మండలాలను ఇస్తేనే, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం వల్లనే.. 2014లో మోదీ ప్రభుత్వం వాటిని ఏపీలో విలీనం చేసిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు.
లోక్సభ 2024 ఎన్నికల ఫలితాలు రాగానే పత్రికల నిండా బీజేపీ బలహీనపడింది అని విశ్లేషణలు వచ్చాయి. ‘గెలిచి ఓడిన మోదీ’ అని పతాక శీర్షికలు కూడా కనబడ్డాయి. బీజేపీ సొంతంగా 240 సీట్లు మాత్రమే గెలవడంతో ఇది మోదీ పాలనకు చె�
వారసత్వ రాజకీయాలు, వారసత్వ పాలన అంటూ విపక్ష పార్టీలపై పదేపదే విమర్శలు గుప్పించే ప్రధాని మోదీ.. కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాబినెట్లో అదే వారసత్వ నేతలకు పెద్ద పీట వేశారు.