PM Modi | ఇందిరా గాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ (Emergency) విధించి నేటికి (జూన్ 25) 50 ఏండ్లు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విరుచుకుపడ్డారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీస్తా జలాల పంపిణీ, ఫరక్కా ఒప్పందం గురించి బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాతో జరిపిన చర్చలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Lok Sabha | 18వ లోక్సభ (18th Lok Sabha) సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంట్ భవనం (New Parliament building)లో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు.
PM Modi | 18వ లోక్సభ (18th Lok Sabha) తొలి సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా మోదీ మీడియాతో మాట్లాడారు. దేశానికి మూడోసారి సేవచేసే భాగ్యాన్ని కల్పించినందుకు ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపార
నీట్ పేపర్ లీకేజ్పై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. పరీక్షను వెంటనే రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశాయి. ఈమేరకు శనివారం ఉమ్మడి జిల్లాలో నిరసనలు పెల్లుబికాయి.
Mamata Banerjee | బీజేపీ సర్కారు అమల్లోకి తీసుకురాబోతున్న మూడు నూతన క్రిమినల్ చట్టాలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఆ మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలును వాయిదా వేయా�
Mamata Banerjee: కొత్త నేర చట్టాల అమలును వాయిదా వేయాలని మోదీకి దీదీ లేఖ రాశారు. వాయిదా వేయడం వలన.. ఆ చట్టాలపై పార్లమెంట్లో సమీక్ష నిర్వహించవచ్చు అని ఆమె పేర్కొన్నారు. జూలై ఒకటో తేదీ నుంచి ఆ కొత్త చట్�
దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) ఘనంగా జరుగుతున్నది. జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్ సరస్సు ఒడ్�
ప్రపంచ యోగా గురుగా భారత్ మారిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. యోగా ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతున్నదని చెప్పారు. యోగా సాధన వల్ల సకారాత్మక ఆలోచనలు వస్తాయని తెలిపారు.