Kolkata Incident : దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడులు ఆందోళన రేకెత్తిస్తున్నాయని, వీటి నియంత్రణకు కఠిన చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి
Jairam Ramesh : ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ గడ్డపై దేశ మాజీ ప్రధానులను, ఆర్ధిక విధానాలను విమర్శిస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు.
PM Modi : భారతీయ విదేశీ విధానంలో మార్పు వచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. పోలాండ్ పర్యటనలో ఉన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దశాబ్ధాలుగా ఉన్న విదేశీ విధానం ఇప్పుడు మారిందన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన ల్యాటరల్ ఎంట్రీ భర్తీ విధానం పురిట్లోనే సంధికొట్టింది. విపక్షాలు, స్వపక్షాల వ్యతిరేకత నడుమ మోదీ సర్కార్ వెనక్కి తగ్గక తప్పలేదు. కేంద్రంలోని పలు విభాగాల్లో డైరె
Subramanian Swamy: ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు కట్టుబడి.. 75 ఏళ్లు నిండిన తర్వాత ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి తెలిపారు. ఒకవేళ ఆయన అలా చేయకుంటే, అప్పుడు మోదీ
గత పదేండ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టుబట్టిన పనులన్నీ పూర్తి చేసింది. సంప్రదింపులు, సమీక్షలు వంటివేమీ లేకుండా చేయాలనుకున్న చట్టాలన్నీ చేసింది. విమర్శలు వచ్చినా, వ్యతిరేకత వ్యక్తమైనా వినిపించుకోలేద�
ల్యాటరల్ ఎంట్రీపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. కేంద్రంలోని 45 జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీల పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తులతో భర్తీ చేయడానికి ఇటీవల ఇచ్చిన ప�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైలు మార్గాన ఉక్రెయిన్కు వెళ్లనున్నారు. పోలాండ్, ఉక్రెయిన్ పర్యటన కోసం మోదీ 22న బయలుదేరుతారు. పోలాండ్లో ఆయన పర్యటన ముగిసిన అనంతరం ఉక్రెయిన్ సరిహద్దు నుంచి ‘ట్రైన్ ఫోర్స్
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23న ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ కోరిక మేరకు ఈ పర్యటన ఖరారైందని విదేశాంగ శాఖ సోమవారం తెలిపింది. ఈ నెల 21న మోదీ పోలెండ్ను సందర్శించి ఆ దేశ ప్రధాని డొ�
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటన చేపటనున్నారు. ఈ నెల 21న పోలాండ్లో పర్యటించనున్నారు. 45 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని పోలాండ్ పర్యటనకు వెళ్తుండడం విశేషం. యూరప్లోని పోలాండ్ భారత్కు వాణిజ�
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) త్వరలో ఉక్రెయిన్లో పర్యటించనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (Indian foreign ministry) సోమవారం స్పందించింది.