PM tweet | కేంద్రపాలిత ప్రాంతమైన (Union Territory) లఢఖ్ (Ladakh) లో ఐదు కొత్త జిల్లాలు (Five new districts) ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) తెలిపారు.
SCO | షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశానికి హాజరయ్యేందుకు పాకిస్తాన్కు రావాలని ఆ దేశం ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించింది. ఈ ఏడాది ఇస్లామాబాద్లో సమావేశం జరుగనున్నది. ఈ భేటీకి షాంఘై కో ఆపరేటివ్ ఆర్
2036లో హైదరాబాద్లో ఒలింపిక్ గేమ్స్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ మేరకు తమకు అవకాశం కల్పించాలని ప్రధాని మోదీని కోరినట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో వసతులు కల్పించడానిక
కేంద్రంలోని మోదీ సర్కార్పై రైతు, కార్మిక సంఘాలు మరోసారి పోరుబాట పట్టాయి. హక్కులు, డిమాండ్ల సాధన కోసం రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజైన నవంబర్ 26న దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా
triple talaq | ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ను ఒక ముస్లిం మహిళ ప్రశంసించింది. దీనిపై ఆగ్రహించిన ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క�
USA on Modi | భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఈ పర్యటనతో శాంతి కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితం రావాలని ఆకాంక్షించిం�
PM Modi | ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం రష్యాతో యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారుల గౌరవార్ధం నిర్మించిన డాక్యుమెంటరీని జెలన్స్కీతో కలిసి ప్రధాని వీక
PM Modi | భారత ప్రధాని (Indian PM) నరేంద్రమోదీ (Narendra Modi) ఒక రోజు పర్యటన నిమిత్తం శుక్రవారం ఉదయం ఉక్రెయిన్ (Ukraine) కు చేరుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukrane) దేశాల మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని ఉక్ర�
National Space Day: భారత ప్రభుత్వం ఇవాళ తొలి నేషనల్ స్పేస్ డేను సెలబ్రేట్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు గ్రీటింగ్స్ తెలిపారు. అంతరిక్ష రంగానికి చెందిన ఎన్నో భవిష్యత్తు నిర్ణయాల
యుద్ధ భూమిలో ఏ సమస్యా పరిష్కారం కాదని భారత్ గట్టిగా నమ్ముతున్నదని, ఉక్రెయిన్లో శాంతి, సుస్థిర పరిస్థితులు పునరుద్ధరించడానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత ప్రధాని మోదీ
బీజేపీలో 75 ఏండ్ల వయస్సు వచ్చాక రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలనే అనధికార నిబంధన కొనసాగుతున్నది. మరికొన్ని రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సైతం 75 ఏండ్లు రాబోతున్నాయి.
కోల్కతాలోని ఆర్జీ కర్ దవాఖానలో హత్యాచార ఘటనతో దేశం అట్టుడుకుతున్న క్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి గురువారం లేఖ రాశారు.