దేశంలో బొగ్గు గనులతోపాటు ఇతర ఖనిజాలను వేలం ద్వారా అమ్మి సొమ్ము చేసుకునేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు సిద్ధమైంది. అందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు కూడా వత్తాసు పలుకుతున్నట్టు తెలుస్తున్నది.
నీట్లో అక్రమాల ఆరోపణలతో 24 లక్షల మంది విద్యార్థుల భవిత ఆందోళనలో ఉన్న వేళ, ఇవే అక్రమాల ఆరోపణలతో యూజీసీ-నెట్ పరీక్షనూ రద్దు చేయడం పట్ల విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్డీయే ప్రభుత్వం విద్యార్థుల �
సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే బొగ్గు గనులను ఆ సంస్థకు కేటాయించకుండా వేలం వేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు.
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు ప్రారంభమయ్యాయని, యూటీ నుంచి రాష్ట్ర హోదాకు మారే సమయం అతి దగ్గరలోనే ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల జమ్ము కశ్మీర్ పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం యువతతో యువ సాధికారత పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు.
గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో జాతీయ నగదీకరణ కార్యక్రమం (ఎన్ఎంపీ) కింద కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు రూ.1.56 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను అమ్మేసింది.
కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కువైట్ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించటాన్ని ఆ రాష్ట్ర సీఎం పినరయ్ విజయన్ తప్పుబట్టారు. ‘ఇది రాజకీయాలు చేసే సమయం కాదు.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా ప్రమాణం చేసి పదవిలో కొనసాగిన నాయకులు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందు ముగ్గురున్నారు.
Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
NEET Issue : దేశంలో అనేక అంశాలపై మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ నీట్ అంశంపై నోరు మెదపడం లేదని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా విస్మయం వ్యక్తం చేశారు.
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ తనదైన చేష్టలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రధాని మోదీ చేతి వేలిని ఆయన పట్టుకున్నారు. మోదీ చూపుడు వేలిపై చెరగని ఓటు సిరాను తనిఖీ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల�
Neet Exam | నీట్ ప్రశ్నాపత్రం(Neet Exam) లీకేజీతో దేశం పరువుపోయిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
PM Modi: ప్రాచీన నలంద వర్సిటీకి ఆనవాళ్లుగా మిగిలిన శిథిలాలను ఇవాళ ప్రధాని మోదీ విజిట్ చేశారు. బీహార్లోని రాజ్గిర్లో ఉన్న నలంద వర్సిటీలో ఆయన కొత్త క్యాంపస్ను ప్రారంభించారు.