Kolkata Doctors | పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో చర్చలకు నిరాకరించిన జూనియర్ డాక్టర్లు తమ నిరసన కొనసాగిస్తున్నారు. ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్�
Vande Bharat trains | వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ కానుక అందించారు. ఈ నెల 16న మోదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు.
Sitaram Yechury : సీపీఎం ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ ఎంపీ సీతారాం ఏచూరి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఏచూరి వామపక్ష ఉద్యమానికి దిక్సూచీ వంటి వారని, ఆయన సామర్ధ్యం, వాగ్ధాటి పార్టీలకు అతీతంగా అంద�
Sanjay Raut: చీఫ్ జస్టిస్ చంద్రచూడ్పై .. శివసేన నేత సంజయ్ రౌత్ అనుమానాలు వ్యక్తం చేశారు. సీజేఐ తమకు న్యాయం చేస్తారో లేదో అని డౌట్పడ్డారు. సీజే ఇంటికి మోదీ వెళ్లి గణపతి పూజలో పాల్గొన్న విషయం తెలిసిం�
PM Modi | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) నివాసంలో గణపతి పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొన్నారు.
Engineer Rashid | జమ్ముకశ్మీర్లోని బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్కు ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో బుధవారం తీహార్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఇంజినీర్ రషీద్గా పేరు గాంచిన ఆయన ప్రధాని మో�
Mallikarjun Kharge : పదేండ్లలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు.
Mallikarjun Kharge : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. అనంత్నాగ్లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే బుధవారం ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.
Rahul Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై (PM Modi) కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీపై తనకు ఎలాంటి ద్వేషం లేదన్నారు.
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. హత్రాస్ జిల్లాలోని చాంద్పా ప్రాంతంలో 93వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో హత్రాస్ నుంచి �
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. మనలో దేవుడు ఉన్నాడా? లేదా? అన్నది ప్రజలు నిర్ణయించాలని, మనకు మనం దేవుడిగా అనుకుంటే సరిపోదంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.