నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు గ్రహణం పట్టుకున్నది. ప్రైవేటీకరణ పేరుతో సర్కారీ కంపెనీలు కుదేలయ్యాయి.
PM Modi | రెండు రోజుల రష్యా (Russia) పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం ఢిల్లీ (Delhi) నుంచి బయలుదేరిన ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) మాస్కోకు చేరుకున్నారు. మాస్కో విమానాశ్రయంలో రష్యా తొలి ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ (Denis Manturov) ప్రధ�
PM Modi | ప్రధాన మంత్రి మోదీ (PM Modi) నేడు రష్యా (Russia) పర్యటనకు వెళ్లనున్నారు. మోదీ పరట్యనకు ముందు రష్యా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మోదీ పూర్తి స్థాయి పర్యటన తమకు చాలా ముఖ్యమైనదని పేర్కొంది.
ఆనాటి ప్రధాని మోదీ తీరు ప్రస్తుతం లేదని, ప్రాంతీయ పార్టీలకు మనుగడే లేదన్న ఆయన నేడు ఆ పార్టీల పంచనే చేరారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఎద్దేవాచేశారు.
Koppula Eshwar | వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న సింగరేణిని బొంద పెట్టేందుకు కిషన్రెడ్డికి బొగ్గు మంత్రిత్వశాఖ పదవిని ప్రధాని మోదీ ఇచ్చారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. పెద్దపల్లిలోని పార్టీ జిల్లా కార�
బురద కనిపిస్తే అందులో దిగకుండా ఏ దేశ వరాహమైనా నిగ్రహించుకోలేదు. ఆలోచన, ఆశయం, సంఘర్షణల ప్రేరణ నుంచి ప్రభావితమవ్వకుండా, ఉద్రేకాల ప్రోద్బలంతో బరితెగించే లక్షణాలు జంతుజాలానికే కాదు, మానవ సమూహంలో కూడా కొంతమం
Rahul Gandhi | అయోధ్యలో మాదిరిగానే గుజరాత్లో కూడా బీజేపీని ఓడిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తనకు దేవుడితో ప్రత్యక్ష సంబంధం ఉందని మోదీ అన్నారని, అలాంటప్పుడు అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ఆయ�
PM Modi | ఇరాన్ నూతన అధ్యక్షుడు (Iran new president) మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) ను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. ‘ఇరాన్ అధక్ష పీఠాన్ని అధిరోహిస్తున్న మసూద్ పెజెష్కియాన్కు హృదయపూర్వక అభినందనలు’ అని మోదీ తన అధిక�
PM Modi | బ్రిటన్ నూతన ప్రధాని (Britain new PM) కీర్ స్టార్మర్ (Keir Starmer) కు ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) ఫోన్ చేశారు. బ్రిటన్ ప్రధానిగా నేడు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయనకు అభినందనలు తెలియజేశారు. అంతేగాక త్వరల�
తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య చర్చల పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు శనివారం హైదరాబాద్లో అడుగుపెట్టిన సందర్భంగా సృష్టించిన హంగామా తెలంగాణవాదుల్లో మరోసారి ఆందోళన రేకెత్తిస్తున్నది.
నేడు దేశాన్ని అతలాకుతలం చేస్తున్న అంశం నీట్. పేపర్ లీకేజీ కారణంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో చిక్కుకున్నది. ఇది ఆ విద్యార్థుల సమస్య మాత్రమే కాదు, దేశ భవిష్యత్తుకు సంబంధించిన వ
సింగరేణి బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని, శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఐసీసీ టీ20 ప్రపంచ చాంపియన్లుగా నిలిచిన భారత క్రికెట్ జట్టు స్వదేశానికి చేరుకుంది. 13 ఏండ్ల తర్వాత ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడి స్వదేశానికి తిరిగొచ్చిన టీమ్ఇండియాకు ‘ఢిల్�
PM Modi With Team India | టీ20 ప్రపంచకప్ నెగ్గిన అనంతరం జగజ్జేత టీమిండియా ఢిల్లీకి చేరింది. విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్కు వెళ్లారు. అనంతరం టీమిండియా బృందం ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి చేరుకుంది.