ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. జార్ఖండ్లోని బిష్ణుపూర్లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆశకు అంతు లేదు.
నీట్-యూజీ, నెట్ పరీక్షల్లో అక్రమాలపై సర్వత్రా ఆందోళన కొనసాగుతుండగానే సీఎస్ఐఆర్ నియామక పరీక్షలోనూ అవతకవకలు జరిగాయనే అంశం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి ‘ది వైర్' పరిశోధనాత్మక కథనం ప్రచురించ
ప్రధాని మోదీ ఇచ్చిన ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదం’పై బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక బెంగాల్లో ఆ నినాదం అవసరం లేదని అన్నారు.
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) రేపు (గురువారం) సాయంత్రం 6 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి (BJP headquarters) వెళ్లనున్నారు. అక్కడ పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు.
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై �
Shankaracharya of Jyotirmath : ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశంపై జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి అవిముఖ్తేశ్వరానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తన వద్దకు వచ్చి ప్రణామం చేశారని అన్నారు.
Hemant Soren : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ వేదికగా ఈ వివరాలు వెల్లడించింది.
KP Sharma Oli | అస్థిరతకు మారుపేరైన హిమాలయ దేశం నేపాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ప్రధాన మంత్రిగా కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
Amit Malviya : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నంతో పోలిక తీసుకొస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ నేత అమిత్ మాల్వియ విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీపై హింసకు రాహు�
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనపై ప్రధాని మోదీ (PM Modi ) ఖండించారు. నా స్నేహితుడు ట్రంప్పై దాడి పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని కోరుకుంటున్నా.