PM Modi | ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఇది మధ్య తరగతి ప్రజలకు భరోసా ఇచ్చే బడ్జెట్ అని కొనియాడారు. దళితులు, అణగారిన వర్గాలకు శక్తి
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్పై తమకు ఎలాంటి ఆసక్తి లేదని కేటీఆర్ (KTR) అన్నారు. సాధారణంగా కేంద్ర బడ్జెట్ అంటే తమ రాష్ట్రానికి నిధుల కేటాయింపులు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి ఉంటుంది.
కెనడాలో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎడ్మింటన్లోని బీఏపీఎస్ స్వామినారాయణ్ (Swaminarayan Temple) ఆలయంపై దుండగులు గ్రాఫిటీ పెయింట్ (Graffiti) వేశారు. ప్రధాని మోదీ, భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య కెనడా వ్�
దేశ జీడీపీ వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) 6.5-7 శాతం మధ్యే నమోదు కావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లోని 8.2 శాతంతో పోల్చితే 1.7-1.2 శాతం తగ్గడం గమనార్హం.
కేంద్రంలోని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం 2024-25కు సంబంధించి నేడు ప్రవేశ పెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్ కోసం దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్నది. ఈ సారి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులుంటాయి? పేద, మధ్య తరగతికి దక్క�
PM Modi | నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ( Budget Sessions) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడారు.
ప్రపంచంలో ప్రముఖ నేతలు, టాప్ కంపెనీల అధినేతలు ఫ్యాషన్ షోలో పాల్గొంటే ఎలా ఉంటుంది. ఇదిగో అచ్చం ఇలాగే ఉంటుంది.. అయితే వాస్తవానికి ఇది సాధ్యంపోయినా, అసలు మనం ఊహించకపోయినా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన క�
రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని, కాజీపేటలో రైల్వే కోచ్ ప్యాక్టరీ, బయ్యారంలో ఉకు కార్మాగారం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చే�
Vinod Kumar | కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(,Boinapalli Vinod Kumar) అన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించడమే కాకుండా ఖాజీపేట్ రైల్వేకోచ్ ప్యాక్టరీ, బ�
ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా రికార్డు సృష్టించిన ప్రధాని మోదీకి (PM Modi) టెస్లా అధినేత, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk ) శుభాకాంక్షలు తెలిపారు. అత్యధిక ఫాలోవర్లతో ఉన్న ప
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. జార్ఖండ్లోని బిష్ణుపూర్లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆశకు అంతు లేదు.
PM Modi | యూరోపియన్ కమిషన్ (European Commission) అధ్యక్షుడిగా ఉర్సులా వాన్ డెర్ లెయెన్ (Ursula von der Leyen) మరోసారి ఎన్నికయ్యారు. దాంతో ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఆయనకు అభినందనలు తెలియజేశారు.
రాజస్థాన్ గిరిజనులు మరోసారి ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేశారు. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్లోని 49 జిల్లాలతో ‘భిల్ ప్రదేశ్'ను ఏర్పాటు చేయాలని కోరారు. రాజస్థాన్లో ఉన్న పాత 33 జిల్�
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. జార్ఖండ్లోని బిష్ణుపూర్లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆశకు అంతు లేదు.