PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పుణె పర్యటన రద్దు అయ్యింది. భారీ వర్షాల వల్ల ఆ ట్రిప్ క్యాన్సిల్ చేశారు. పుణెలో మెట్రో రైలును మోదీ ప్రారంభించాల్సి ఉన్నది.
Rahul Gandhi | సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇప్పటికే ఉప సంహరించుకున్న వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని కంగనా చేసిన ప్రకటనపై రాహుల్ స్పందిస్తూ �
PM Modi: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. న్యూయార్క్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీని కలిశారు. ఆ ఇద్దరూ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.
డ్రాగన్ దేశం చైనా చక్రబంధంలో భారత్ చిక్కుకుపోయింది. ప్రధాని మోదీ విదేశాంగ విధానంలో, దౌత్య సంబంధాలను నెరపడంలో విఫలమవ్వడమే దీనికి కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అమెరికా పర్యటన కొనసాగుతోంది. తాజాగా టెక్ కంపెనీల సీఈవోలతో ప్రధాని రౌండ్ టేబుల్ సమావేశంలో (Roundtable Meet) పాల్గొన్నారు.
క్వాడ్ కూటమి దేశాలు తమ ప్రజల మధ్య సన్నిహిత సంబంధాల బలోపేతానికి చర్యలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా క్వాడ్ భాగస్వామ్య దేశంగా భారత ప్రధాని చొరవ తీసుకున్నారు.
తనను అవినీతిపరుడిగా నిరూపించేందుకు ప్రధాని మోదీ కుట్ర పన్నారని ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన జనతా కీ ఆందోళన్లో ఆయన మాట్లాడుతూ ‘నన్ను, మనీశ్ సిస
Arvind Kejriwal | తనను అవినీతిపరుడిగా నిరూపించేందుకు ప్రధాని మోదీ కుట్ర పన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తనపై గెలవాలంటే తన నిజాయితీపై దాడి చేయాలని మోదీ భావించా�
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. శనివారం నుంచి మూడు రోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన న్యూయార్క్కు చేరుకున్నారు. శనివారం డెలావేర్లో జరిగిన 'క్యాన్సర్ మూన్ష�
క్వాడ్ ఎవరికీ వ్యతిరేకం కాదనీ, ఇది అంతర్జాతీయ భద్రత, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. దక్షిణ, తూర్పు చైనా సముద్రంలో వివాదాలలో నిమగ్నమై ఉన్న చైనాపై పరోక్షంగ�
“మహిళలే దేశ ప్రగతిలో కీలకం కాబోతున్నారు. వారికి ఆర్థిక స్వావలంబన కల్పిస్తే దేశం మరింత ముందుకు సాగుతుంది.” అని రెండేళ్ల క్రితం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రధాని నరేంద్ర మోదీ మహిళాలోకాన్ని ఉద్దేశి�
PM Modi: మోసపూరిత హామీలతో తెలంగాణ రైతుల్ని కాంగ్రెస్ పార్టీ ఆగం చేసినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఆయన ఓ సభలో మాట్లాడుతూ .. రుణమాఫీ కోసం రైతులు తిరుగుతున్నా.. వాళ్లను పట్టించుకునేవ�