బంగ్లాదేశ్లోని ఈశ్వరీపూర్లో ఉన్న జెశోరేశ్వరీ కాళీమాత ఆలయానికి భారత ప్రధాని నరేంద్రమోదీ బహూకరించిన కిరీటం చోరీకి గురైంది. మూడేండ్ల క్రితం బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా మోదీ ఈ కిరీటాన్ని బహూకరించారు. �
PM Modi : బంగ్లాదేశ్లోని శక్తిపీఠం జెషోరేశ్వరి కాళీమాతకు ప్రధాని మోదీ సమర్పించిన కిరీటాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. బంగారు పూతతో కూడిన వెండి కిరీటాన్ని ఆయన బ
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్ష నేత ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో పొత్తు లేకపోయినప్పటికీ ఎన్నికల్లో తాము గెలిచేవాళ్లమని అన్నారు.
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) కన్నుమూశారు. వయోసంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్
ఉచిత బియ్యం పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, ఇతర సంక్షేమ కార్యక్రమాల కింద ఉచితంగా సరఫరా చేస్తున్న బలవర్ధకమైన బియ్యం పథకాలను 2028 డిసెంబర్ వరకు కొనసాగించాలని కేం
PMGKAY | ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (PMGKAY)తో పాటు ఇతర సంక్షేమ పథకాల కింద ఫోర్టిఫైడ్ బియ్య పంపిణీ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 2028 డిసెంబర్ వరకు ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేసేందుకు బుధవారం ప�
Musi Project | రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన రేవంత్ ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేపడుతామంటూ హడావుడి చేస్తున్నది. ఈ ప్రాజెక్టును వివాదాస్పద చరిత్ర కలిగిన మెయిన్హార్ట్ కంపెనీక
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తాను చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న ‘పప్పూ’ను కాదని నిరూపించడానికి రొడ్డకొట్టుడు ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ అవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఏ రాజకీయ పార్టీ అయ�
Pawan Kalyan | ప్రధాని మోదీ వేసిన పునాదులతో 2047 నాటికి వికసిత భారత్ను చూస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేసి 23 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆయన�
Maldives President | మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు భారత పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఇండియాకు వచ్చిన మొయిజ్జుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము �
Narayana | ప్రధాని మోదీ విదేశీ పర్యటనలతో ఎలాంటి ప్రయోజనం లేదని, బిహార్లో జనం వరదలతో అల్లాడిపోతుంటే కనీసం సందర్శించలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ( Narayana) మోదీపై(PM Modi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
PM Modi : దుర్గామాతకు నివాళిగా ప్రధాని మోదీ పాట రాశారు. ఆ గర్భా గీతాన్ని అమ్మవారిని ఆయన సమర్పించారు. పాప్ సింగర్ పూర్వ మంత్రి ఆ పాటను పాడారు. ఆ సాంగ్కు చెందిన వీడియోను ఎక్స్ అకౌంట్లో ఆయన ట్వీట్ చేశ�