Congress : తనపై దాడులు చేపట్టేందుకు ఈడీ సిద్ధమవుతున్నదని, ఆ సంస్ధలో విశ్వసనీయ వ్యక్తులు తనకు ఈ సమాచారం అందించారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
దశాబ్దాల పోరాటం ఫలించింది. ఎస్సీ వర్గీకరణకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ర్టాలకు ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం దళితజాతికి తీపికబురు అందించింది.
MLA Harish Rao | ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. దీంతో వర్గీకరణపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి ఫలించిందని �
2024 పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాదు, ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలదే కీలకపాత్ర’ అని నాలుగేండ్ల కిందటే కేసీఆర్ చెప్పారు. ప్రాంతీయ పార్టీలు ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
Privilege Motion | లోక్సభలో కులాల గొడవ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రసంగానికి ప్రధాని మోదీ మద్దతిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మ�
కేంద్ర ప్రభుత్వ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయా?, పూర్వాశ్రమంలో సంఘ్పరివార్తో ఆయనకున్న అనుబంధం కారణంగా బీజేపీ పెద్దలు రేవంత్ను తమ వాడిగా భావిస్తున్నారా? అంటే, తాజాగా జరిగి
PM Modi | పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన సరబ్జోత్ సింగ్కు ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం ఫోన్ చేశారు. ఒలింపిక్స్లో పతకం గెలిచినందుకు అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ క్రీడా వేదికపై భార�
Post Union Budget 2024-25 Conference : 2014కు ముందు యూపీఏ ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్ధ మెరుగ్గా ఉందని చూపేందుకు బడ్జెట్లో భారీ ప్రకటనలు గుప్పించేదని, క్షేత్రస్ధాయిలో వాటి అమలును పట్టించుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Kerala | కేరళలోని (Kerala) వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Landslides | కేరళలోని వయనాడ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది.
తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్గా నియమితులు కావడంపై త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత జిష్ణు దేవ్ వర్మ స్పందించారు. అగర్తలాలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ గవర్నర్గా నియమించడంపై ఆశ్చర్యం వ్యక్తం చ�