బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా ఖండించారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్తో, ప్రధాని �
PM Modi | ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. గుజరాత్ కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు.
కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం ఇక నుంచి 70 ఏండ్ల పైబడిన అందరికీ వర్తించనుంది. తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఢిల్లీలో వయో వృద్ధులకు ఆయుష్మాన్ భారత
PM Modi | ఈ దీపావళి చారిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA)లో రూ.12,850కోట్ల విలువైన పనులను ప్రార�
C-295 Aircraft | గుజరాత్లోని వడోదర (Vadodara)లో ఏర్పాటు చేసిన సి-295 ( C-295 Aircraft) సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కర్మాగారాన్ని (C-295 Aircraft Manufacturing Facility) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు.
మోదీ ఆప్తమిత్రుడు అదానీకి కెన్యాలో మరో షాక్ తగిలింది. హైవోల్టేజ్ విద్యుత్తు లైన్ల నిర్మాణం, నిర్వహణ కోసం 30 ఏండ్లకు గానూ కెన్యా ప్రభుత్వంతో కుదుర్చుకున్న 736 మిలియన్ డాలర్ల (సుమారు రూ.6,189 కోట్లు) ఒప్పందాన్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో న్యాయవ్యవస్థకు పాలనాపరమైన సంబంధాలు ఉంటాయని, వీటిపై మాట్లాడుకునేందుకు ప్రభుత్వ పెద్దలతో సీజేఐ, హైకోర్టు చీఫ్ జస్టిస్లు సమావేశమవుతారని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై
ప్రధాని మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్లో సిద్దిపేట జిల్లా చేర్యాల నకాశీ చిత్రకళను ప్రశంసించారు. చేర్యాలకు చెందిన డీ వైకుంఠం 50 ఏండ్లుగా నకాశీ చిత్రకళకు జీవం పోస్తున్నట్టు తెలిపారు.
నాగ్పూర్-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ నేషనల్ హైవే (ఎన్హెచ్-163)లో భాగంగా మంచిర్యాల-వరంగల్ జిల్లాల మధ్య మొదటి ప్యాకేజీలో నిర్మించనున్న జాతీయ రహదారి నిర్వాసితులకు పరిహారం పంపిణీ నత్తనడకన సా
ఆదివాసుల సంస్కృతీ, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పిన పద్మశ్రీ కనక రాజు శుక్రవారం మధ్యాహ్నం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కనక రాజు అంత్యక్రియలు అతని స్వగ్రామమైన జైనూర్ మండలంలోని మార్లవా�
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పటికీ, 2024 సార్వత్రిక ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి ఆ పార్టీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. జూన 4న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో తన �