గత పదేండ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టుబట్టిన పనులన్నీ పూర్తి చేసింది. సంప్రదింపులు, సమీక్షలు వంటివేమీ లేకుండా చేయాలనుకున్న చట్టాలన్నీ చేసింది. విమర్శలు వచ్చినా, వ్యతిరేకత వ్యక్తమైనా వినిపించుకోలేద�
ల్యాటరల్ ఎంట్రీపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. కేంద్రంలోని 45 జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీల పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తులతో భర్తీ చేయడానికి ఇటీవల ఇచ్చిన ప�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైలు మార్గాన ఉక్రెయిన్కు వెళ్లనున్నారు. పోలాండ్, ఉక్రెయిన్ పర్యటన కోసం మోదీ 22న బయలుదేరుతారు. పోలాండ్లో ఆయన పర్యటన ముగిసిన అనంతరం ఉక్రెయిన్ సరిహద్దు నుంచి ‘ట్రైన్ ఫోర్స్
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23న ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ కోరిక మేరకు ఈ పర్యటన ఖరారైందని విదేశాంగ శాఖ సోమవారం తెలిపింది. ఈ నెల 21న మోదీ పోలెండ్ను సందర్శించి ఆ దేశ ప్రధాని డొ�
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటన చేపటనున్నారు. ఈ నెల 21న పోలాండ్లో పర్యటించనున్నారు. 45 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని పోలాండ్ పర్యటనకు వెళ్తుండడం విశేషం. యూరప్లోని పోలాండ్ భారత్కు వాణిజ�
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) త్వరలో ఉక్రెయిన్లో పర్యటించనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (Indian foreign ministry) సోమవారం స్పందించింది.
PM Modi | థాయ్లాండ్ మాజీ ప్రధాని థాక్సిన్ కుమార్తె పెటోంగ్టార్న్ షినవత్రా (Paetongtarn Shinawatra) ఆ దేశ నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు. థాయ్లాండ్ (Thailand) పార్లమెంట్ ఆమెను ప్రధానమంత్రిగా ఎన్నుకుంది.
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ తర్వాతి రాజకీయ మజిలీ బీజేపీయేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Pm Modi | దేశంలో లౌఖిక పౌర స్మృతి తక్షణ అవసరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గురువారం న్యూఢిల్లీలోని ఎర్రకోటలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్�
ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ వంటి భారీ క్రీడా ఈవెంట్స్ను నిర్వహించడం భారత్ కల అని, 2036లో దేశంలో విశ్వక్రీడలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని ప్రధాని మోదీ అన్నారు. దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సం